Take a fresh look at your lifestyle.
Browsing Tag

telangana-politics

సీఎంసీ కమిషనర్ ని కలిసిన పీసీసీ కార్యదర్శి జగదీశ్వర్ గౌడ్

ముద్ర, శేరిలింగంపల్లి: సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఐఏఎస్ సృజనను మర్యాదపూర్వకంగా కలిసిన శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్,టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి జగదీశ్వర్ గౌడ్. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని…

మెదక్ మున్సిపాలిటీ ఎంపిక, రూ.8 కోట్లు మంజూరు

ముద్ర ప్రతినిధి, మెదక్: అర్బన్ చాలెంజ్ ఫండ్ క్రింద తెలంగాణలో కొన్ని మున్సిపాలిటీలను ఎంపిక చేశారు. అందులో మెదక్ మున్సిపాలిటీ ఎంపికైందని మున్సిపల్ చైర్ పర్సన్ కానుగు రాధిక భూపతిరాజ్ తెలిపారు. ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు కృషి వలన…

రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం : ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : రాష్ట్ర ప్రభుత్వం రైతులను, యువకులను, మహిళలను అందరినీ మోసం చేసిందని ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. సోమవారం బిజెపి జిల్లా అధ్యక్షులు అశోక్ గౌడ్ అధ్యక్షతన స్థానిక ఎంఎన్ఆర్ గార్డెన్స్ లో…

మున్సిపల్ కమిషనర్ ని సన్మానించిన బిఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ చెన్న స్వాతి మహేష్

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : సోమవారం భువనగిరి మున్సిపల్ కమిషనర్ బాధ్యతలు స్వీకరించిన చంద్ర ప్రకాష్ రెడ్డిని బిఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ చెన్న స్వాతి మహేష్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వార్డు సమస్యలు వెంటనే…

దేశ విభజన వాదులకు గుణపాఠం: బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు

దేశ విభజన వాదులకు గుణపాఠమిది దక్షిణాదికి అన్యాయమంటూ గగ్గోలు పెట్టిన స్టాలిన్, రేవంత్ రెడ్డికి ప్రజలు బుద్ది చెప్పారు బీజేపీ కార్యకర్తల పోరాటాలు, త్యాగాలవల్లే బెంగాల్ లో అధికారం దక్కింది తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి రావడం తథ్యం…

కెసిఆర్ బయటకు వస్తాడనే రైతు బంధు వేశారు…

- సిద్దిపేట రూరల్ మండలం బుస్సా పూర్ గ్రామం లో బీరప్ప ఉత్సవాల్లో పాల్గొన్న సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : సిద్దిపేట రూరల్ మండలం బుస్సా పూర్ గ్రామం లో జరుగుతున్న బీరప్ప ఉత్సవాల్లో ఎమ్మెల్యే హరీష్…

రైతులకు ఇబ్బందులు రాకుండా చూడాలి

చిగురు మామిడి మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు రాకుండా ఎమ్మార్వో,ఎంపీడీఓ, ఏఈవో,లు నిరబతర పర్యవేక్షణ చేయాలి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు మండలంలో తాగునీటి సరఫరా లో…

గత ప్రభుత్వాల కాలంలో ఆలయాన్ని పట్టించుకోని పాలకులు.. : మంత్రి అడ్లూరి

అందరి సహకారంతో ధర్మపురి క్షేత్ర మాస్టర్ ప్లాన్ అమలు.. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.. ముద్ర న్యూస్ , ధర్మపురి: గత ప్రభుత్వ కాలంలో ఏనాడు ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాన్ని పట్టించుకోలేదని…

మున్సిపల్ బిఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గా చెన్న స్వాతి మహేష్

 ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : భువనగిరి మున్సిపల్ టిఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గా 17వ వార్డు కౌన్సిలర్ చెన్న స్వాతి మహేష్ ఎన్నికయ్యారు. సోమవారం మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పైళ్ల శేఖర్ రెడ్డి ఆదేశానుసారం…

ముంజల విందులో ముచ్చటైన కలయిక.. ఈటల, దత్తన్నల అపూర్వ స్నేహం!

రాజకీయాల్లో సెగలు పుట్టించే వేసవి ఎండల వేళ.. రాష్ట్ర రాజకీయాల్లో ఒక చల్లని, అపూర్వ దృశ్యం ఆవిష్కృతమైంది. మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఒకే చోట కలిసి తాటి ముంజలను ఆస్వాదిస్తూ సందడి చేశారు.…