Take a fresh look at your lifestyle.
Browsing Tag

telangana-politics

మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ చక్రవర్తి బొమ్మ శ్రీరామ్ నియామకం

ముద్ర, కరీంనగర్ : రాష్ట్ర ప్రభుత్వం పలు కార్పొరేషన్లకు చైర్మన్లు, వైస్ చైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తిని మున్నూరు కాపు…

గ్యాస్ సిలిండర్ల ధరలు పెంచి కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలపై భారాన్ని మోపుతున్నారు * సిపిఐ నాయకులు…

ముద్ర కాప్రా భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా సిపిఐ ఉప్పల్ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాలని డీజిల్ పెట్రోల్ కృత్రిమ కొరత సృష్టిస్తున్న కేంద్ర బిజెపి ప్రభుత్వ వైఖరిని…

డీజీపీ ఆనంద్ కు ఉప్పల్ ఎమ్మెల్యే వినతి

ముద్ర కాప్రా తెలంగాణ రాష్ట్ర నూతన డిజిపిగా పదవి బాధ్యతలు స్వీకరించిన సివి ఆనంద్ ఐపిఎస్ ని, హైదరాబాదులోని డిజిపి ఆఫీసులో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి స్థానిక సమస్యలపై చర్చించారుచర్లపల్లి డివిజన్…

నూతన డిఎస్పీని కలిసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

ముద్ర పెబ్బేరు వనపర్తి జిల్లా కేంద్రానికి ఇటీవలే నూతన డిఎస్పీగా పదవి బాధ్యతలు చేపట్టిన గిరిబాబును బుధవారం పోలీస్ కార్యాలయంలో పెబ్బేరు మండల కేంద్రానికి చెందిన బున్యాధిపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.…

శ్రీ మహాశక్తి దేవాలయంలో ఘనంగా హిందూ సమ్మేళనం…

*సమ్మేళనంలో పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్.... ముద్ర, కరీంనగర్: కరీంనగర్ పట్టణం (చైతన్యపురి బస్తి )హిందూ సమ్మేళనం శ్రీ మహాశక్తి దేవాలయ ప్రాంగణ ఆవరణలో ఘనంగా జరిగింది. హిందూ సమ్మేళనానికి ప్రధాన వక్త గా హాజరైన ఆర్ఎస్ఎస్…

మొక్కజొన్న కొనుగోలులో తీవ్ర జాప్యం ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే డా కల్వకుంట్ల సంజయ్….

ముద్ర, కోరుట్ల; మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ మార్క్‌ఫెడ్ డీఎం కు ఫోన్ చేసి కోరారు. బుధవారం రోజు కోరుట్ల వ్యవసాయ మార్కెట్ ను రైతులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా…

*రైతును రాజు చేయాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే మందుల సామెల్

  ముద్ర, తుంగతుర్తి: ఇందిరమ్మ రాజ్యంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రైతును రాజును చేయాలనే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో ప్రజా ప్రభుత్వ నడుస్తుందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు.ప్రజా పాలన- ప్రగతి…

శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న రాజ్యసభ ఎంపీ వేం నరేంధర్ రెడ్డి

ముద్ర, యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని రాజ్యసభ ఎంపీ వేం నరేందర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలసి బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఘనంగా స్వాగతం…

ప్రైవేట్ ట్రస్ట్ కు కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను వెనక్కి తీసుకోవాలి.. . జిల్లా కలెక్టర్ కు…

ముద్ర, తాండూర్: ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పేద ప్రజలకు అందించడమే ప్రభుత్వ ధ్యేయంగా ఉండాలే తప్ప ప్రైవేట్ వ్యక్తులకు అందించడంలో అంతర్యం ఏమిటని తాండూర్ పట్టణ బిజెపి నాయకులు డిమాండ్ చేశారు. హైదరాబాద్ రోడ్డు మార్గంలో నిర్మించిన డబుల్…

రైతుల పట్ల మొసలి కన్నీరు కరుస్తున్న బి ఆర్ ఎస్

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : 10 సంవత్సరాలు అధికారంలో ఉండి రైతులను విస్మరించిన బీఆర్ఎస్ అధికారం పోయిన తరువాత రైతుల పట్ల బీఆర్ఎస్ నాయకులు మొసలి కన్నీరు కారుస్తున్నరని సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణం అధ్యక్షుడు అత్తు ఇమామ్…