Take a fresh look at your lifestyle.
Browsing Tag

telangana-politics

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతికి ప్రభుత్వానిదే బాధ్యత

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: హక్కుల సాధన కోసం సంఘటితంగా పోరాడాలి తప్ప, ఇలాంటి ఆత్మబలిదానాలకు ఎవరూ ఒడిగట్టవద్దని వారు హృదయపూర్వకంగా మనవి చేశారు.మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు సైతం అమలు చేయకుండా ఇంకెన్నాళ్లు కాలం…

నాగర్‌కర్నూల్‌లో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీజేపీ మద్దతు

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్: ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు మద్దతుగా ఈరోజు నాగర్‌కర్నూల్‌లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్మికులు అడుగుతున్న న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని వారు…

బస్తీమే సవాల్…!

- దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కి మాజీ ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్ రెడ్డి సవాల్ - ఇద్దరి మధ్య మాటల యుద్ధం - మధుసూదన్ రెడ్డి రాజీనామా చేసి గెలిస్తే తాను ఇకముందు ఎమ్మెల్యే కు పోటీచేయనంటున్న ఆల - ఎమ్మెల్యే అవినీతి లో…

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి దిశ కమిటీ – ఎంపీ డా. మల్లు రవి

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్: జిల్లాలో అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అమలవుతున్న పథకాల వివరాలను ప్రజలకు స్పష్టంగా అందించాలని నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి అధికారులను…

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య కాదు ప్రభుత్వ హత్య ! -బీజేపీ మోత్కూర్ మండల అధ్యక్షులు గుదే…

ముద్ర ,మోత్కూర్: తెలంగాణలో కార్మికుల ప్రాణాలు ఇలా చవకబారిపోయాయా ఇందుకోసమేనా పోరాడి తెలంగాణ సాధించుకుంది.ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఒక అమాయక నిండు ప్రాణం…

కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత,అనాలోచిత నిర్ణయాలు-బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్

అనుభవ రాహిత్యానికి తోడు మోసపూరిత అబద్ధపు పునాదులపై వెలిసిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి ముద్ర,కుత్బుల్లాపూర్ : జీడిమెట్ల బస్ డిపో ముందు ఆర్టిసి కార్మికులు తలపెట్టిన ధర్నా కార్యక్రమానికి…

కల్వకుంట్ల కవిత పార్టీ ప్రకటన సభకు అట్టహాసంగా ఏర్పాట్లు

పార్టీ ప్రకటన సభకు సర్వాంగ సుందరంగా ముస్తాబైన ప్రొఫెసర్ జయశంకర్ సార్ ప్రాంగణం గన్ పార్క్ లో అమరవీరులకు నివాళులర్పించి మునీరాబాద్ బయల్దేరనున్న కవిత ఉదయం 10 గంటలకు పార్టీ పేరు ప్రకటన, జెండా ఆవిష్కరణ 33 జిల్లాల నుంచి…

ఎటువైపు గురి..?

రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం నుంచి కొత్త పార్టీ కవిత పార్టీ ఫస్ట్ టార్గెట్ బీఆర్ఎస్ ఓటు బ్యాంక్..? సెంటిమెంట్లు లేని రాజకీయాలే ఇప్పటికే కేటీఆర్, హరీశ్ పై గురి కేసీఆర్ వ్యూహం లాగే.. కవిత వ్యాఖ్యలు పేరు చెప్పకుండానే కేసీఆర్ పై విమర్శలు ఇక…

నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ మృతి: ప్రభుత్వంపై కవిత ఆరోపణలు

ముద్ర, తెలంగాణ బ్యూరో: నర్సంపేట డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మరణంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిరంకుశ విధానాల కారణంగానే శంకర్ గౌడ్ బలయ్యారని ఆమె…

సహకార వ్యవస్థలో నామినేటెడ్ విధానంపై నిర్ణయం వెనక్కి తీసుకోవాలి….

ప్రాధమిక సహకార సంఘాల చైర్మన్ ల ఫోరం నాయకులు డిమాండ్... ముద్ర ప్రతినిధి, జగిత్యాల: సహకార వ్యవస్థలో నామినేటెడ్ విధానంపై నిర్ణయంను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ప్రాధమిక సహకార సంఘాల చైర్మన్ల ఫోరం నాయకులు డిమాండ్ చేశారు. జగిత్యాల…