Take a fresh look at your lifestyle.
Browsing Category

Medak

ధ్రువీకరణ పత్రాలు అందజేసిన కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్: పదవ తరగతి విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం ఫీజు రాయితీలలో ధ్రువీకరణ పత్రాలు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటాయని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. 241 తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో పదవ తరగతి విద్యార్థులకు కులం ఆదాయం, జనన…

నియమాలు పాటిస్తూ ప్రమాదాలు నివారించాలి ఐజీ చంద్ర శేఖర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, మెదక్: రహదారి నియమాలు పాటిస్తూ వాహనదారులు బాధ్యతతో వాహనాలు నడిపితే రహదారి ప్రమాదాలను సమర్థవంతంగా నివారించవచ్చని ఐజీ చంద్ర శేఖర్ రెడ్డి అన్నారు. బుధవారం మనోహరాబాద్ మండలంలోని కాళ్లకల్ లో జరిగిన అరైవ్ - ఆలైవ్…

వడ దెబ్బకు జాగ్రత్తలు ముఖ్యం కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచనలు

ముద్ర ప్రతినిధి మెదక్: వేసవిలో ఎండ తీవ్రత దృష్ట్యా వడ దెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీయనుకోవాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. తీవ్ర వడగాలులు నమోదవుతున్న నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వడదెబ్బ కారణంగా ప్రజల…

అతివేగం, నిర్లక్ష్యంతోనే రోడ్డు ప్రమాదాలు ప్రమాదాల నివారణపై ప్రతిజ్ఞ, సెల్ఫీ పాయింట్ కలెక్టర్…

ముద్ర ప్రతినిధి, మెదక్: ప్రస్తుత సమాజంలో అతివేగం, నిర్లక్ష్యంతో వాహనాలు నడిపి ఎందరో విలువైన తమ ప్రాణాలను కోల్పోతున్నారు, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నిబంధనలు పాటిస్తూ ప్రమాదాలు నివారించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు. రోడ్డు…

అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

ముద్ర ప్రతినిధి మెదక్: అగ్నిమాపక వారోత్సవాల సందర్బంగా కలెక్టరేట్‌లో అడిషనల్ కలెక్టర్ మెంచు నగేష్ పోస్టర్‌ను విడుదల చేశారు. అగ్నిప్రమాదాల నివారణలో ప్రజల్లో అవగాహన చాలా ముఖ్యమని, ప్రతి ఒక్కరూ అగ్ని భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని…

ఆర్టిజన్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, మెదక్: విద్యుత్ ఆర్టిజెన్స్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎం. పద్మ దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా కేంద్రంలో…

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ నివాళులర్పించిన కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎస్పీ శ్రీనివాసరావు

ముద్ర ప్రతినిధి, మెదక్: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను మంగళవారం మెదక్ జిల్లా కేంద్రం రాందాస్ చౌరస్తా, కలెక్టరేట్ లో ఎస్సీ…

వరిగుంతంలో పురాతన శాసనం గుర్తింపు

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా కుల్చారం మండలం వరిగుంతం గ్రామంలో నల్లరాతి మీద చెక్కిన తెలుగు శాసనాన్ని బుర్ర సంతోష్ గుర్తించారు. దాని పరిశీలించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ రామోజు హరగోపాల్ 18వ శతాబ్దానికి చెందిన తెలుగు శాసనం…

జనగణన సూపర్ వైజర్లు, ఎన్యూమరేటర్ల నియామకం పూర్తి కలెక్టర్ ప్రతిమాసింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్: జిల్లాలో జరగనున్న జనగణన కార్యక్రమానికి సంబంధించి సూపర్ వైజర్లు, ఎన్యూమరేటర్ల నియామక ప్రక్రియను పూర్తిచేసినట్లు కలెక్టర్  ప్రతిమా సింగ్ తెలిపారు. హైదరాబాద్ నుండి కులగణన సంచాలకులు భారతి హోళికేరి…

ఆర్టిజన్ కార్మికుల సమ్మెకు ఈఆర్సీ సలహా సభ్యుడు శశిధర్ రెడ్డి మద్దతు

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న ఆర్టిజన్ కార్మికుల సమ్మెకు టీజీ ఈఆర్సీ సలహా సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆర్టిజెన్స్ కార్మికుల సమస్యలను…