Take a fresh look at your lifestyle.
Browsing Category

Medak

పక్కాగా ఇండ్ల గణన బ్లాక్ కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్: ఇండ్ల గణన బ్లాక్ పక్కాగా తయారు చేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో జనగణన అధికారులతో సమీక్షించారు. క్షేత్రస్థాయిలో 9 మంది అధికారులు టీంగా ఏర్పడి క్లస్టర్ లో జరుగుతున్న గణనలో పలు సందేహాలు…

విద్యుత్ శాఖ ఆర్టిజన్ కార్మికుల సమ్మె

ముద్ర ప్రతినిధి, మెదక్: విద్యుత్ శాఖలోఅనేక సంవత్సరాల నుండి 23 వేల మంది విధులు నిర్వహిస్తున్న ఆర్టిజన్ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం సమ్మెకు దిగారు. ఆర్టిజన్ కార్మికులకు అందరికి కూడా కన్వర్షన్ కావాలని, కార్మికులకు ఏపీఎస్పీ రూల్స్ అమలు…

కలెక్టర్ ప్రతిమా సింగ్ విస్తృత పర్యటన… విద్యార్థులకు బోధన

ముద్ర ప్రతినిధి, మెదక్: రామాయంపేటలో కలెక్టర్ ప్రతిమా సింగ్ బుధవారం విస్తృతంగా పర్యటించారు. కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం, రేషన్ షాపును పరిశీలించారు. కేజీబీవీలో మౌలిక వసతులు, విద్యా నైపుణ్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. 10వ తరగతి…

సామాజిక ఉద్యమాలకు అండగా సీఐటీయూ విరాళాల సేకరణ

ముద్ర ప్రతినిధి, మెదక్: సామాజిక ఉద్యమ కారుల జయంతుల సందర్భంగా సామాజిక ఉద్యమ నిధి సేకరణలో కార్మిక వర్గం భాగస్వామ్యం కావాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏ.మల్లేశం పిలుపునిచ్చారు. మంగళవారం మెదక్ కేవల్ కిషన్ భవన్ లో సిఐటియూ జిల్లా కమిటీ సమావేశంలో…

రైతుల కోసం సింగూర్ నీరు విడిపించండి హెచ్ఆర్సీని ఆశ్రయించిన మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్…

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా రైతులకు సింగూరు ప్రాజెక్ట్ నుండి సాగునీరు అందించాలని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు యం. పద్మ దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి రైతులతో కలిసి…

పక్కగా ముఖ నిర్ధారణ పక్రియ  – కలెక్టర్ ప్రతిమా సింగ్ 

ముద్ర ప్రతినిధి  మెదక్: జిల్లాలో ప్రభుత్వ పెన్షన్లు పొందుతున్న వారి ఫేషియల్ (ముఖ) నిర్ధారణ ప్రక్రియ పక్కాగా చేపట్టాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. మెదక్ పట్టణం…

10 నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం 518 కేంద్రాలు ఏర్పాటు అదనపు కలెక్టర్ నగేష్

  ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా వ్యాప్తంగా 518 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఈనెల 10 నుంచి ప్రారంభించాలని అదనపు కలెక్టర్ నగేష్ సూచించారు. సోమవారం కలెక్టరేట్లో సివిల్ సప్లై అధికారులు, ట్రాన్స్ పోర్ట్ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులతో…

ప్రజావాణి విజ్ఞప్తులకు పరిష్కారం చూపాలి: కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు సత్వర పరిష్కారం చూపాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుండి వినతులు స్వీకరించారు. సమస్యలను సత్వరం…

సింగూర్ నీరు విడుదల చేయాలి నీరు ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్…

ముద్ర ప్రతినిధి, మెదక్: సింగూర్ ప్రాజెక్ట్ నుంచి ఘనపూర్ ఆయకట్టకు వెంటనే సాగు నీటిని విడుదల చేయాలని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు యం. పద్మ దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్‌కు…

మెదక్ లో ఈట్ రైట్ వాక్ జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్: పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకుని, శరీరానికి వ్యాయామాన్ని అందిస్తే ఆరోగ్యకరమైన సమాజం తయారు చేయవచ్చని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. జిల్లా కేంద్రం మెదక్ పట్టణంలో సోమవారం ఉదయం పండుగ వాతావరణంలో ఈట్ రైట్ వాక్…