Take a fresh look at your lifestyle.
Browsing Category

Nager Kurnool District

తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ట్రిబ్యునల్ చైర్మన్‌గా సూదిని రామ్ రెడ్డి ఎన్నిక

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ట్రిబ్యునల్ చైర్మన్‌గా ఎన్నికైన మాడుగుల మండలం మాజీ ఎంపీపీ, సీనియర్ నాయకులు శ్రీ సూదిని రామ్ రెడ్డి ని కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి ఈరోజు తన…

నాగర్‌కర్నూల్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పాలీసెట్-2026 ప్రవేశ పరీక్ష

93.64 శాతం హాజరు నమోదు జిల్లా పాలీసెట్ కన్వీనర్ మదన్‌మోహన్ వెల్లడి ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లాలో పాలీసెట్-2026 ప్రవేశ పరీక్ష ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిసినట్లు జిల్లా పాలీసెట్ కన్వీనర్…

కురుమూర్తి స్వామి దేవస్థాన నూతన పాలకమండలి ప్రమాణస్వీకారం -కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు జి.…

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్ దేవరకద్ర నియోజకవర్గంలోని చిన్నచింతకుంట మండలంలో నిర్వహించిన శ్రీ శ్రీ శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థానం నూతన పాలకమండలి ప్రమాణస్వీకార కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్…

జిల్లా పోలీస్ కార్యాలయంలో నెలవారి నేర సమీక్షా సమావేశం సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ డాక్టర్…

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్: “ఎఫ్‌ఐఆర్ నుంచి చార్జిషీట్ వరకు ప్రతి అంశం పారదర్శకంగా ఉండాలి” “బాధితులకు సకాలంలో న్యాయం జరిగే విధంగా చూడడమే మన ప్రధాన బాధ్యత” “వేగంగా, పారదర్శకంగా కేసుల విచారణ జరగాలి” జిల్లా పోలీస్…

సింగోటం–గోపాలదిన్నె లింక్ కెనాల్ పనులు వేగవంతం చేయాలి బొల్లారంలో భూబాధిత రైతులతో మంత్రి జూపల్లి…

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్ కొల్లాపూర్: సింగోటం–గోపాలదిన్నె లింక్ కెనాల్ పనులను త్వరితగతిన పూర్తి చేసి చివరి ఆయకట్టు భూములకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. ప్రాజెక్టు కింద భూములు…

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల భాగస్వామ్యం కీలకం-విద్యాభివృద్ధిపై అవగాహన…

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్ ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణలో ప్రజాప్రతినిధులు చురుకుగా వ్యవహరించాలని, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్…

జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సమావేశం తొలి విడతలో 146 అక్రిడేషన్ కార్డులకు ఆమోదం జిల్లా కలెక్టర్…

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా అక్రిడిటేషన్ కమిటీ (DMAC) తొలి సమావేశం మంగళవారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, కమిటీ చైర్మన్ హేమంత్ కేశవ్…

నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో నకిలీ వైద్యులపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ దాడులు

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో నకిలీ వైద్యులు, అనధికార వైద్య సేవలపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ప్రత్యేక దాడులు నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న తనిఖీల్లో భాగంగా మే 12, 2026న…

“వెలుగు తోరణాలు” — నర్సుల సేవా త్యాగాలకు అక్షర నివాళి

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా డాక్టర్ పాపిశెట్టి లక్ష్మణ రచించిన “వెలుగు తోరణాలు” కవిత నర్సుల సేవా తపన, త్యాగం, మానవత్వానికి అక్షర రూపంగా నిలిచింది. ప్రాణాలకు ముప్పు ఉన్న అంటువ్యాధుల సమయంలో…

స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: తెలంగాణ నర్సింగ్ అధికారుల అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రభుత్వ సాధారణ ఆస్పత్రిలో నిర్వహించిన స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన…