Take a fresh look at your lifestyle.
Browsing Category

Nager Kurnool District

ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా ఘన సన్మాన కార్యక్రమం

క్లాస్మేట్ క్లబ్ “365 రోజులు – 365 ప్రోగ్రామ్స్”లో భాగంగా 128వ రోజు ప్రత్యేక కార్యక్రమం జిల్లా అదనపు కలెక్టర్ అమరేందర్ రెడ్డి ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: క్లాస్మేట్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “365 రోజులు – 365…

జనగణనపై ప్రజల్లో చైతన్యం

ప్రతి కుటుంబం వివరాలు నమోదు చేయాలి జనగణనపై ఘనంగా అవగాహన ర్యాలీ నిర్వహించిన అదనపు కలెక్టర్ అమరేందర్ ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో జనగణనపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు శుక్రవారం పట్టణంలోని…

విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా పోటీలు నిర్వహణ

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్‌కర్నూల్ పట్టణంలోని వాసవి రెసిడెన్సీలో క్లాస్మేట్ క్లబ్ ఆధ్వర్యంలో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతిని పురస్కరించుకొని చిత్రలేఖనం మరియు జ్ఞాపకశక్తికి సంబంధించిన పోటీలను ఘనంగా నిర్వహించారు.…

ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్ బిల్లుల విడుదలకు చర్యలు తీసుకోవాలి : ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: కశిరెడ్డి నారాయణ రెడ్డి ఈరోజు హౌసింగ్ మరియు రెవెన్యూ శాఖల మంత్రుల అధ్యక్షతన నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్ బిల్లులపై సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పెండింగ్‌లో…

నాగర్ కర్నూల్‌లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి కీలక ముందడుగు ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను ప్రారంభించిన…

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించే దిశగా ఒక ముఖ్యమైన చర్య చేపట్టారు. పట్టణంలోని శ్రీపురం చౌరస్తా వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను స్థానిక ఎమ్మెల్యే డా.…

లంచం తీసుకుంటూ వెల్జాల్ సెక్రటరీ మిడిదొడ్డి శరత్ అరెస్ట్

ముద్ర ప్రతినిధి,నాగర్ కర్నూల్:  రంగారెడ్డి జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు నిర్వహించిన దాడిలో వెల్జాల్ గ్రామ సెక్రటరీ ఎం. శరత్ కుమార్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈ విషయాన్ని ఎసిబి రంగారెడ్డి…

అటవీ భూముల సంరక్షణపై ప్రత్యేక దృష్టి – ఈకో సెన్సిటివ్ జోన్ల రక్షణకు కమిటీ ఏర్పాటు

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లాలో అటవీ భూముల సంరక్షణ, ఈకో సెన్సిటివ్ జోన్ల రక్షణ, చెంచు గిరిజనుల పునరావాస గ్రామాల అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు…

సాంఘిక శాస్త్రంలో నూటికి నూరు మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు పురస్కారం ముఖ్యఅతిథిగా డివో రమేష్…

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లాలోని గవర్నమెంట్ హైస్కూల్లో ఈరోజు అభినందన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా సోషల్ పోరం మరియు క్లాస్ మెట్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఈ విద్యా సంవత్సరంలో 10వ తరగతి…

99 రోజుల ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ఉద్యాన పంటలు,…

నాగర్ కర్నూల్, ముద్ర ప్రతినిధి: నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని వైభవ్ గార్డెన్స్‌లో నిర్వహించిన “ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా “ఉద్యాన పంటల సాగు – ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంపుదల – ప్రత్యామ్నాయ పంటల…

గ్రామాల పరిశుభ్రతకు ప్రాధాన్యత – ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ హేమంత…

శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి దర్శనం నాగర్ కర్నూల్, ముద్ర ప్రతినిధి: గ్రామాల్లో పరిశుభ్రత, తాగునీటి సదుపాయం, పచ్చదనం పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్…