Take a fresh look at your lifestyle.
Browsing Category

Nager Kurnool District

భక్తిశ్రద్ధలతో శ్రీ శనేశ్వర స్వామికి తిలతైల అభిషేకాలు పరమశివునికి రుద్రాభిషేకాలు ఘనంగా నిర్వహణ

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్ శ్రీ పరాభవ నామ సంవత్సరం వైశాఖ మాసం శుక్ల పక్షం నవమి శనివారం సందర్భంగా బీజినేపల్లి మండలం పరిధిలోని నంది వడ్డేమాన్ గ్రామంలో గల శ్రీ శనేశ్వర స్వామి దేవాలయంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు…

ప్రపంచ పశువైద్య దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం – జిల్లా పశువైద్యాధికారి డా. జానకిరామ్

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: తెలంగాణ ప్రభుత్వం పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రపంచ పశువైద్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పశువైద్యాధికారి డా.…

స్ట్రీట్ ఫుడ్ వెండర్స్‌కు శిక్షణ కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ పట్టణంలోని స్ట్రీట్ ఫుడ్ వెండర్స్‌కు పరిశుభ్రత మరియు నాణ్యత ప్రమాణాలపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. ఈ నెల 28, 29, 30 తేదీలలో పట్టణంలోని…

స్వచ్ఛ ఇందనం వాడదాం – భూమిని కాపాడదాం: లయన్స్ మాజీ గవర్నర్ రాధాకృష్ణ పిలుపు

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పర్యావరణ సేవా వారంలో భాగంగా శనివారం ఇందన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ మాజీ గవర్నర్ రాధాకృష్ణ, డిస్ట్రిక్ట్ మెంబర్‌షిప్…

మొదటి విడతలోనే మండలాల రిపోర్టర్లకు అక్రిడేషన్ కార్డులు జారీ చేయాలి కలెక్టర్, డిపిఆర్ఓలకు…

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ మొదటి విడతలోనే అక్రిడేషన్ కార్డులు జారీ చేయాలని టీయూడబ్ల్యూజే–ఐజేయూ జిల్లా కమిటీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్…

ఉచిత విద్యతో పాటు సంస్కార బోధన – మిథిలా విద్యాలయం

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ పట్టణంలో గత 24 సంవత్సరాలుగా 5వ తరగతి వరకు ఉచిత విద్యను అందిస్తూ, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు మిథిలా విద్యాలయం-ఆత్రి (జగద్గురు పీఠం) నిర్వాహకులు తెలిపారు.…

ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ ప్రజల భాగస్వామ్యంతో మలేరియాను అంతం చేయాలి

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కే. రవికుమార్ పాత కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో…

నైపుణ్యాభివృద్ధి శిక్షణతో యువతకు ఉపాధి బాటలు నాగర్ కర్నూల్ గ్రామీణ యువతకు సువర్ణావకాశం

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లాలో గ్రామీణ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలను విస్తరించే దిశగా కీలక అడుగుగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రం ప్రారంభమైంది. రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి…

నాగర్‌కర్నూల్‌లో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీజేపీ మద్దతు

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్: ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు మద్దతుగా ఈరోజు నాగర్‌కర్నూల్‌లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్మికులు అడుగుతున్న న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని వారు…

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి దిశ కమిటీ – ఎంపీ డా. మల్లు రవి

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్: జిల్లాలో అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అమలవుతున్న పథకాల వివరాలను ప్రజలకు స్పష్టంగా అందించాలని నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి అధికారులను…