Take a fresh look at your lifestyle.
Browsing Category

Vikarabad

ఘనంగా మండల విద్యాధికారి వీడ్కోలు సమావేశం – హాజరైన తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి 

 ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ మండల విద్యాధికారిగా సుదీర్ఘకాలం సేవలందిస్తూ ఈ రోజు పదవి విరమణ పొందిన వెంకటయ్య గారి ఆత్మీయ వీడ్కోలు సమావేశం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే…

కోట్ పల్లి వాగుపై హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన స్పీకర్ -రూ. 600 కోట్లతో కొత్త…

 ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : ధారూర్ మండలం కోట్ పల్లి వాగుపై 27 కోట్ల యాబై లక్షలతో నూతనంగా నిర్మించే హైలెవల్ బ్రిడ్జికి మంగళవారం శంకుస్థాపన చేసిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్…

మున్సిపల్ అభివృద్ధికి అత్యధిక నిధులు తెస్తా -స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్య ఆద్వర్యంలో మంగళవారం నిర్వహించిన వికారాబాద్ పురపాలక సంఘం వార్షిక బడ్జెట్ సమావేశంలో ఎక్స్ అఫిషియో హోదాలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్…

ఆస్తి పన్ను వసూళ్లకై పెట్రోల్ బంక్ ముందు చెత్త సేకరణ వాహనాలతో నిరసన

ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ పరిధిలో ఆస్తిపన్ను చెల్లించకుండా ఉన్న మొండి బకాయి దారుల కోసం మున్సిపల్ అధికారులు తమ దైన శైలిలో చెత్త సేకరణ వాహనాలతో పెట్రోల్ బంకు ముందు నిరసన తెలియజేశారు. విలేమున్ చౌరస్తా…

రైతుల కష్టాన్ని దోపిడీ చేయడం అన్యాయం-రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ లక్ష్మీ బాయి

- అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర అసహనం - జిల్లా వ్యాప్తంగా రైతుల భారీ సమావేశం. -ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడుచుకోవాలి  ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : వికారాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో సోమవారం జిల్లా…

జీవన్ గి  మాజీ సర్పంచును ఆసుపత్రిలో పరామర్శించిన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి 

ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గం లోని  బషీరాబాద్ మండలం జీవన్గీగ్రామ మాజీ సర్పంచ్ నవనీత భర్త సుదర్శన్ రెడ్డి అనారోగ్యతో చికిత్స పొందుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి…

ఆశ వర్కర్లతో పెట్టుకుంటే శంకరగిరి మాన్యలే – బి ఆర్ టీ యు రాష్ట్ర ఉపాధ్యక్షులు కృష్ణయ్య

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : ఆశా వర్కర్లతో పెట్టుకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి శంకరగిరి మాన్యాలేనని బిఆర్ టి యు. రాష్ట్ర ఉపాధ్యక్షులు టైగర్ కృష్ణయ్య కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆశా వర్కర్లకి 18 వేల రూపాయలు నెలకు…

నేషనల్ లోక్ అదాలత్‌లో రికార్డు స్థాయిలో కేసుల పరిష్కారం -వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన నేషనల్ లోక్ అదాలత్ అత్యంత విజయవంతమైందని, గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యాయని జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా ఒక ప్రకటనలో వెల్లడించారు.…

క్యాన్సర్ అంటే భయం వద్దు

ముద్ర, తాండూర్ : క్యాన్సర్ వ్యాధి అంటే భయపడాల్సిన పనిలేదని, ముందస్తుగా గుర్తిస్తే ప్రాణాలను కాపాడుకోవచ్చని తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య, కిమ్స్ ఆసుపత్రి క్యాన్సర్ నిపుణులు డా. మధు దేవర శెట్టి అన్నారు.ఆదివారం తాండూరు పట్టణంలోని…

తాండూరులో రజక సంఘం నాయకుల పై దాడిని ఖండించిన ప్రజా సంఘాలు

ముద్ర,తాండూరు: వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ధోబి ఘాటుకు కేటాయించిన స్థలంలో రక్షణగా ఉన్న ప్రహరీ గోడను కాంగ్రెస్ పార్టీకి చెందిన వార్డ్ కౌన్సిలర్ రాము అక్రమంగా కూలగొట్టిన విషయంపై రజక సంఘం నాయకులు ప్రశ్నించడంతో దాడికి తెగబడ్డారని…