Take a fresh look at your lifestyle.
Browsing Tag

Census 2027

ఎక్కువ తూకం వేస్తే చర్యలు కలెక్టర్ ప్రతిమా సింగ్ హెచ్చరిక

ముద్ర ప్రతినిధి, మెదక్: ధాన్యం బస్తా 41 కిలోలకంటే ఒక్క గింజ ఎక్కువ తూకం వేసినా చర్యలు తప్పవని కలెక్టర్ ప్రతిమా సింగ్ హెచ్చరించారు. అన్నీ కేంద్రాలలో ధాన్యం కొనుగోళ్లు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా జరగాలని స్పష్టం చేశారు. ఫిర్యాదులు వస్తే…

జన గణనలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలి కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపు

ముద్ర ప్రతినిధి, మెదక్: జన గణనలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపునిచ్చారు. బుధవారం పాపన్నపేట్ మండలంలోని కుర్తివాడ, అల్లాదుర్గం మండలంలోని గడి పెద్దాపూర్ గ్రామంలోని జనగణన 2027 ను తహాసిల్దార్ తో కలిసి పరిశీలించారు.…

జనగణన ఇళ్ల జాబితా నమోదు ప్రక్రియ ప్రారంభం

ముద్ర ప్రతినిధి మెదక్: మెదక్ జిల్లాలో జనగణన ఇళ్ల జాబితా నమోదు ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. స్వీయ గణన ముగిసిన నేపథ్యంలో జిల్లాలోని 1,68,677 ఇళ్లలో వివరాల సేకరణకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందుకోసం 1,439మంది ఎన్యుమరేటర్లు, ఆరుగురు…

జనగణన–2027లో ఇండ్ల గణన పకడ్బందీగా నిర్వహించాలి : అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : జనగణన–2027 తొలి దశలో భాగంగా నిర్వహిస్తున్న ఇండ్ల గణన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అధికారులకు సూచించారు. సోమవారం భువనగిరి మున్సిపాలిటీ…

జనగణన కార్యక్రమాన్ని ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి

ముద్ర, తాండూర్ ప్రతినిధి : తాండూర్ మున్సిపాలిటీ పరిధిలో సోమవారం జన గణన -2027 ను తాండూర్ మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. పట్టణంలోని గాంధీ చౌక్ సమీపంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మ్యాపింగ్, నెంబరింగ్ చేసే…

జన గణనకు ప్రతి ఒక్కరు సహకరించాలి… జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్…

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జన గణనకు ప్రతి ఒక్కరు సహకరించాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పేర్కొన్నారు. భారతదేశ జనాభా గణన – 2027లో భాగంగా గృహ జాబితా, గృహ గణన ప్రారంభ కార్యక్రమంలో భాగంగా జగిత్యాలలో ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్…

స్వీయ జనగణన నేటితో సమాప్తం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

మహదేవపూర్ ముద్ర: 2027 జనగణనలో భాగంగా ఆన్‌లైన్ ద్వారా స్వీయ గణన చేసుకునేందుకు నేటి 10వ తేదీ వరకు మాత్రమే అవకాశం ఉన్నదని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. https://se.census.gov.in⁠ అనే వెబ్‌సైట్ ద్వారా ఇంటి వద్ద నుండే సులభంగా…

జనగణన దేశాభివృద్ధికి కీలకమైన ప్రక్రియ.. అవగాహన ర్యాలీని ప్రారంభించిన అదనపు కలెక్టర్

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లాలో జనగణన – 2027 మరియు స్వీయ గణనకు సంబంధించి అవగాహన ర్యాలీని అదనపు కలెక్టర్ భాస్కరరావు ప్రారంభించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించబడింది. ఈ సందర్భంగా అదనపు…

జనగణనపై ప్రజల్లో చైతన్యం

ప్రతి కుటుంబం వివరాలు నమోదు చేయాలి జనగణనపై ఘనంగా అవగాహన ర్యాలీ నిర్వహించిన అదనపు కలెక్టర్ అమరేందర్ ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో జనగణనపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు శుక్రవారం పట్టణంలోని…

జనగణనపై అవగాహనకు భారీ మారథాన్ ప్రారంభించిన కలెక్టర్ భవేష్ మిశ్రా

ముద్ర ప్రతినిధి, నిర్మల్: దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే జనగణనపై అవగాహనకు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్మల్ పట్టణంలో భారీ మారథాన్ నిర్వహించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయం నుండి ఎన్టీఆర్ మినీ స్టేడియం వరకు నిర్వహించిన…