Take a fresh look at your lifestyle.
Browsing Tag

Civil supplies department

రేషన్ షాపులు, కార్డుల జారీ వేగవంతం చేయాలి : ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

ముద్ర మల్కాజిగిరి ప్రజలకు సౌకర్యవంతంగా అందుబాటులో ఉండే ప్రాంతాల్లో కొత్త రేషన్ షాపులను ఏర్పాటు చేయాలని మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అసిస్టెంట్ సివిల్…

వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లాల కలెక్టర్లతో సీఎం సమీక్ష సమావేశం కొల్లాపూర్ నుంచి పాల్గొన్న మంత్రి…

ధాన్యం కొనుగోలుకు పక్కా ప్రణాళికతో జిల్లా యంత్రాంగం: కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: రైతులు పండించిన ప్రతి గింజ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేస్తూ, కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు…

వారిధాన్యం, మక్కజొన్న పంట కొనుగోళ్లు వేగవంతం చేయండి కలెక్టర్లను ఆదేశించిన ముఖ్యమంత్రి వీడియో…

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : వరిధాన్యం, మొక్కజొన్న పంట కొనుగోళ్లపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి కొనుగోలు వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.…

90 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు  జిల్లా పౌర సరపరా అధికారి నిత్యానంద్

ముద్ర ప్రతినిధి  మెదక్: జిల్లాలో 19206 రైతుల నుండి 90 వేల 685 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు జిల్లా పౌర సరపరా అధికారి నిత్యానంద్ తెలిపారు. 8326 మంది రైతులకు 96.42 కోట్లు అకౌంట్లో జమ చేశామన్నారు. మెదక్…

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలి -సీఎస్ రామ కృష్ణా రావు

ముద్ర సూర్యాపేట జిల్లా ప్రతినిధి: ధాన్యం కొనుగోలు, ఫార్మర్ రిజిస్ట్రీ, సెన్సస్, విద్యా వారోత్సవాలపై శనివారం హైదరాబాదు నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్ని జిల్లాల కలెక్టర్లు, పౌర సరఫరాలు, విద్యా,…

ధాన్యం సేకరణ వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్

ముద్ర,సూర్యాపేట: జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని, ఎక్కడా జాప్యానికి తావులేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ పవార్ అధికారులను ఆదేశించారు. బుధవారం సూర్యాపేట మండలం రాయిని గూడెం గ్రామంలో ధాన్యం…

మెదక్ డీఆర్ఓగా అంబదాస్ రాజేశ్వర్

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ)గా జి.అంబదాస్ రాజేశ్వర్‌ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం సివిల్ సప్లై శాఖలో డిప్యూటేషన్‌పై ఉన్న ఆయనను మెదక్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాజేశ్వర్ గతంలో మెదక్…

సిఎంఆర్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి- కలెక్టర్ భవేశ్ మిశ్రా

ముద్ర ప్రతినిధి, నిర్మల్: సిఎంఆర్ డెలివరీ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. సిఎంఆర్ డెలివరీ ప్రక్రియపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్…

జగిత్యాల ధ్యానం నిల్వలు కోసం సిరిసిల్ల గోదాములు కేటాయించండి..

ధాన్యం కొనుగోలు పై వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి అడ్లూరి.. ముద్ర, హైదరాబాద్: జగిత్యాల జిల్లాలో రబీ సీజన్లలో రైతులు పండించిన ధాన్యాన్ని నిల్వ చేయడానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆఫరల్ పార్కులో ఉన్న గోదాములను కేటాయించాలని…

ధాన్యం తేమ శాతం చూసి వెంటనే కొనుగోలు చేయాలి : అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

 ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : రైతులు పండించిన ధాన్యం కుప్పలు తేమ శాతం చూసి వెంటనే కాంటావేసి కొనుగోలు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో వ్యవసాయ…