Take a fresh look at your lifestyle.
Browsing Tag

cm revanth reddy

ప్రాజెక్టులపై దృష్టి పెట్టండి – జిల్లా మంత్రులు,ఎమ్మెల్యేల తో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

ముద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: .............................................. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా లో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కు చెందిన మంత్రులు, ఎమ్మెల్యే లకు…

వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లాల కలెక్టర్లతో సీఎం సమీక్ష సమావేశం కొల్లాపూర్ నుంచి పాల్గొన్న మంత్రి…

ధాన్యం కొనుగోలుకు పక్కా ప్రణాళికతో జిల్లా యంత్రాంగం: కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: రైతులు పండించిన ప్రతి గింజ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేస్తూ, కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు…

మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : ధాన్యం, మొక్కజొన్న పంట కొనుగోళ్లపై నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై వెంటనే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను హెచ్చరించారు. మంగళవారం మొక్కజొన్న, ధాన్యం…

వారిధాన్యం, మక్కజొన్న పంట కొనుగోళ్లు వేగవంతం చేయండి కలెక్టర్లను ఆదేశించిన ముఖ్యమంత్రి వీడియో…

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : వరిధాన్యం, మొక్కజొన్న పంట కొనుగోళ్లపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి కొనుగోలు వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.…

జువ్వాడి కి ప్రభుత్వ విప్ ఆది శ్రీనన్న అభినందన

ముద్ర, కోరుట్ల; తెలంగాణ రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చేర్మెన్ గా నియామకం అయిన సందర్బంగా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు కు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అభినందనలు తెలిపి శాలువాతో…

కాళేశ్వరంలో 200 కోట్ల ఆలయ పునరుద్ధరణ పనులకు సీఎం శంకుస్థాపన

మహాదేవపూర్, ముద్ర: సరస్వతీ, గోదావరి పుష్కరాలు నిర్వహించనున్న తరుణంలో పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో పలు అభివృద్ధి, గర్భాలయ పునరుద్ధరణ కోసం కొరకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 200 కోట్ల పనులకు…

బయ్యారం పై మళ్ళీ చిగురిస్తున్న ఆశలు…!! -కేంద్ర ఉక్కుశాఖమంత్రికి ముఖ్యమంత్రి…

ముద్రప్రతినిధి, మహబూబాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కేంద్ర ఉక్కుశాఖమంత్రి హెచ్ డి కుమార‌స్వామి, ఉక్కుశాఖ స‌హాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ లను శనివారం స్వయంగా కలిసి, మహబూబాబాద్ జిల్లా బయ్యారం లో…

అంగన్ వాడీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుతాం..జగిత్యాల జిల్లాలో అంగన్ వాడీ టీచర్లకు సెల్ ఫోన్లు పంపిణీలో…

రాష్ట్రంలో మహిళలకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.. జగిత్యాల: కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల సమయంలో అంగన్ వాడి టీచర్లకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి…

ముద్ర కథనానికి స్పందన

బోథ్, ముద్ర: ఆదిలాబాద్ జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటుపై స్పష్టత వచ్చేనా అనే శీర్షికతో సోమవారం ముద్ర పత్రిక లో ప్రచురితమైన కథనానికి స్పందన వచ్చింది. సోమవారం ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలోని బజార్ హత్నూర్ మండలం పిప్పిరి గ్రామంలో జరిగిన…

బోథ్ నియోజకవర్గ అభివృద్ధికి అండగా ఉండండి సీఎం ను కోరిన ఎమ్మెల్యే

 బోథ్, ముద్ర: ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ అభివృద్ధికి అండగా ఉండాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. సోమవారం బోథ్ నియోజకవర్గం లోని పిప్పిరి లో జరిగిన బహిరంగ సభలో సీఎం దృష్టికి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పలు…