Take a fresh look at your lifestyle.
Browsing Tag

Government officials

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

ముద్ర సూర్యాపేట జిల్లా ప్రతినిధి ప్రజల సమస్యల పరిష్కారమే వేదికగా సాగుతున్న ప్రజావాణి కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయంలో…

జనగణన–2027లో ఇండ్ల గణన పకడ్బందీగా నిర్వహించాలి : అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : జనగణన–2027 తొలి దశలో భాగంగా నిర్వహిస్తున్న ఇండ్ల గణన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అధికారులకు సూచించారు. సోమవారం భువనగిరి మున్సిపాలిటీ…

ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్…

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా…

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలి -సీఎస్ రామ కృష్ణా రావు

ముద్ర సూర్యాపేట జిల్లా ప్రతినిధి: ధాన్యం కొనుగోలు, ఫార్మర్ రిజిస్ట్రీ, సెన్సస్, విద్యా వారోత్సవాలపై శనివారం హైదరాబాదు నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్ని జిల్లాల కలెక్టర్లు, పౌర సరఫరాలు, విద్యా,…

ఏసీ రూముల్లో కూర్చుంటే రైతుల కష్టాలు కనిపిస్తాయా…?

పనిచేయలేకపోతే వెళ్లిపోండి ..... చివరి గింజ వరకు కొనాలి ... ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ సమీక్ష ముద్ర ప్రతినిధి, మెదక్: ఏసీ రూముల్లో కూర్చుంటే రైతుల కష్టాలు కనిపిస్తాయా...? పనిచేయలేకపోతే వెళ్లిపోండని అధికారులపై ఎమ్మెల్యే డా.…

మిల్లర్లు వెంటనే ధాన్యం దిగుమతులు చేసుకోవాలి : అదనపు కలెక్టర్ వెంకారెడ్డి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : వరిధాన్య కొనుగోళ్లు ముమ్మరం అవుతున్న సందర్బంగా మిల్లర్లు వెంటనే ధాన్యం దిగుమతులు చేసుకోవాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి అన్నారు. శనివారం ఆయన చాంబర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ…

జనగణన కార్యక్రమంను విజయవంతంగా నిర్వహించాలి… జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్…

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: త్వరలో నిర్వహించే జనగణన కార్యక్రమంను విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పేర్కొన్నారు. రాబోయే జనగణన–2027 కార్యక్రమంను విజయవంతంగా నిర్వహించేందుకు జగిత్యాల జిల్లాలో ఎంపికైన…

ప్రజావాణి కార్యక్రమంలో 102 దరఖాస్తులు ఫిర్యాదులపై వేగవంతమైన పరిష్కారం అందించాలి: అదనపు కలెక్టర్

  నాగర్‌కర్నూల్, ముద్ర ప్రతినిధి: ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులు, అర్జీలను వేగంగా పరిష్కరించాలని నాగర్‌కర్నూల్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్ అధికారులను ఆదేశించారు.…

అవినీతి అధికారులను వదిలిపెట్టం-* సామాజిక కార్యకర్త గాదగోని చక్రధర్ గౌడ్

* రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి విధులు నిర్వహిస్తే * చట్ట ప్రకారం బాధ్యత వహించాల్సిందే ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : అవినీతి అధికారులు ఎత్త పెద్ద వారైనా వదలిపెట్టే ప్రసక్తే లేదని సామాజిక కార్యకర్త గాదగోని చక్రధర్ గౌడ్ అన్నారు. శనివారం…

నూతన తహసీల్దార్ గా సత్యనారాయణ స్వామి 

​మహాదేవపూర్,ముద్ర: తహసీల్దార్ కార్యాలయంలో నూతన తహసీల్దార్ గా సత్యనారాయణ స్వామి గా బాధ్యతలు స్వీకరించారు.ఇక్కడే తహసీల్దార్ గా పనిచేసిన రామారావు కలెక్టరేట్ కు బదిలీ అయ్యారు. నూతన తహసీల్దార్ సత్యనారాయణ స్వామికి డీటీ…