Take a fresh look at your lifestyle.
Browsing Tag

india

ప్రధాని పిలుపు మేరకు మెట్రోలో ప్రయాణించిన ఎంపీ

ముద్ర, శేరిలింగంపల్లి : పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ద వాతావరణం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించాలని ప్రతి ఒక్కరికి అవగాహన రావాలని వీలైనప్పుడల్లా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడాలని పిలుపునిస్తూ ఈరోజు…

జ్యోతిరావు పూలే ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలి : జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు కొప్పుల…

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : జ్యోతిరావు పూలే ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా సర్పంచుల పోరం అధ్యక్షులు కొప్పుల వెంకట్ రెడ్డి అన్నారు. శనివారం జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా…

సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి- హైదరాబాద్ వాసులకు సీపీ సజ్జనార్ సూచన

అనుమానాస్పద ఏపీకే లింక్‌ను డౌన్ లోడ్ చేయొద్దు ముద్ర, తెలంగాణ బ్యూరో : నీటి బిల్లుల పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలపై హైదరాబాద్ వాసులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ సూచించారు. ప్రజల్లో ఉండే భయాన్ని పెట్టుబడిగా పెట్టి..…

2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ అమలు-మీడియాతో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ

అందుకే ఈ నెల 16 నుంచి 18 వరకు పార్లమెంట్ సమావేశాలు పార్టీలకతీతంగా నారీ శక్తి వందన్ ను స్వాగతించండి మహిళలకు 33 రిజర్వేషన్ కల్పనకు కేంద్రం చిత్తశుద్ధి ముద్ర, తెలంగాణ బ్యూరో : నారీ శక్తి వందన్ అధినియం చట్టాన్ని తీసుకువచ్చి మహిళలకు 33…

మెదక్ పట్టణంలో 60 కెమెరాల ఏర్పాటు ప్రారంభించిన ఎస్పీ. డి.వి. శ్రీనివాస రావు

ముద్ర ప్రతినిధి, మెదక్: నేర రహిత సమాజ నిర్మాణంలో సీసీ కెమెరాల పాత్ర అత్యంత కీలకమని ఎస్పీ డి.వి. శ్రీనివాస్ రావు పేర్కొన్నారు. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులకు సమానమని అన్నారు. శనివారం మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మున్సిపల్ చైర్మన్,…

ఆధునిక పద్ధతులతో లాభదాయక పంటల సాగు చేయాలి: జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా: రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంభిస్తూ లాభదాయక పంటల సాగుపై దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు. అధిక సాంద్రతతో పత్తి సాగు చేస్తే మెరుగైన దిగుబడితో…

వృత్తి నైపుణ్యం అభివృద్ధికి అధిక ప్రాధాన్యం…. జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వృత్తి నైపుణ్యం అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల అడ్వాన్సుడ్ టెక్నికల్ సెంటర్ ఏ టి సి కేంద్రంలో ప్రజా పాలన ప్రగతి…

130 కిలోమీటర్ల పాదయాత్రలో భక్తులతో శునకం.. విశ్వాసానికి నెటిజన్లు ఫిదా

ఆదరించి బిస్కెట్లు పెట్టారని 130km తోడుగా... కాళ్ల నొప్పులకు సాక్సులతో సాయం.. శునకం భక్తికి నెటిజన్లు ఫిదా.. ముద్ర ప్రతినిధి, జగిత్యాల: విశ్వాసంలో శునకానికి మించినది ఏది లేదు. అలాంటిది విషయాన్ని నిజం చేస్తూ కేవలం రూ.5 బిస్కెట్ లు…

పిప్పిరిలో ముఖ్యమంత్రి భారీ బహిరంగ సభ

బోథ్, ముద్ర: పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు మూడేళ్లు పూర్తి తో పాటు 99 రోజుల ప్రజా పాలన ఉత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 6 న ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలోని పిప్పిరి గ్రామంలో ముఖ్యమంత్రి భారీ బహిరంగ సభ ఉంటుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి…

ఏప్రిల్ 2న గ్రామ సభలు విజయవంతం చేయాలి – కలెక్టర్ బాదావత్ సంతోష్

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన వీడియో…