Take a fresh look at your lifestyle.
Browsing Tag

paddy-farmers

చివరి గింజ వరకూ కొంటాం రైతులు ఆందోళన చెందవద్దు

వాహనాలు,హమాలీల కొరత వల్ల కొంత ఇబ్బంది కలుగుతుంది ఇది రైతు ప్రభుత్వం.. ఏ ఒక్క రైతుకు నష్టం జరగనివ్వం నగునూర్ వడ్ల కొనుగోలు కేంద్రం సందర్శించి రైతులకు భరోసా కల్పించిన సుడా చైర్మన్ రైతుల ముందే అధికారులతో మాట్లాడి వారంలోగా సెంటర్ పూర్తి…

వారం రోజుల్లో మరమ్మతు పనులు పూర్తి చేయాలి-కలెక్టర్ సీహెచ్ ప్రియాంక

-ధన్వాడ ఎస్సీ బాలుర వసతి గృహాన్ని మార్చండి ధాన్యం విక్రయించిన సమయంలో కోత విధించిన అంశంపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలి ముద్ర, నారాయణ పేట: మరికల్ గురుకుల పాఠశాలలో రూ.43 లక్షలతో చేపట్టిన వివిధ మరమ్మతు పనులను వారం రోజుల్లో…

వచ్చే ఖరీఫ్ సీజన్ లో సన్న వరి ధాన్యం పండించేందుకు రైతులు ముందుకు రావాలి సిద్దిపేట జిల్లా కలెక్టర్…

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : వచ్చే ఖరీఫ్ సీజన్ లో సన్న వరి ధాన్యం పండించేందుకు ప్రతి రైతు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ కె హైమావతి పిలుపునిచ్చారు.శనివారం హుస్నాబాద్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాంలో వరి ధాన్యం దిగుమతి…

ప్రభుత్వ వైఖరితో అన్నదాతకు అరిగోస -బీజేఎల్పీ నేత ఏలేటి ధ్వజం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి వల్ల అన్నదాతకు గోస తప్పడం లేదని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ ఆయన బుధవారం…

వరి ధాన్యం, మక్కలు తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన…

ముద్ర, కోరుట్ల; మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్ యార్డును బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి శనివారం రోజు జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల…

అదనపు కలెక్టర్ బాధ్యతల స్వీకరణ:

ముద్ర సూర్యాపేట జిల్లా ప్రతినిధి సూర్యాపేట జిల్లా నూతన రెవెన్యూ అదనపు కలెక్టర్ బి.హరి సింగ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ను కలెక్టరేట్‌లోని కలెక్టర్…

చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం- కలెక్టర్ ప్రతిమసింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్: రైతు సంక్షేమంలో భాగంగా మెదక్ జిల్లాలో 533 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేస్తుందని, ఈ క్రమంలో చివరి గింజ వరకు కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ప్రతిమా సింగ్ ఒక…

ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రోడ్డెక్కిన రైతులు…తుక్కాపూర్ ఎక్స్ రోడ్ పై మహాధర్న…

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు రోడ్డెక్కారు. గురువారం భువనగిరి మండలం తుక్కాపూర్ గ్రామ సర్పంచ్ బిఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు జనగాం పాండు ఆధ్వర్యంలో తుక్కాపూర్ ఎక్స్ రోడ్, నల్లగొండ రోడ్డు…

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి 

 ముద్ర, తాండూర్ : వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గ పరిధిలోని యాలాల్ మండలం అక్కంపల్లి గ్రామంలో ఐకెపి  ఆధ్వర్యంలో, అగ్గనూర్ గ్రామంలో పిఎసిఎస్  ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'వరి ధాన్యం' కొనుగోలు కేంద్రాలను స్థానిక నాయకులతో కలిసి…

పంటల సాగులో ఆధునికతను జోడించాలి…. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్…

వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే ముద్ర ప్రతినిధి, జగిత్యాల: రైతులు ఎప్పుడూ ఒకే రకమైన పంటలు కాకుండా ఆధునికతను జోడించి మార్కెట్లో డిమాండ్ కనుగుణంగా పంటల సాగు పైన దృష్టి సారించాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్…