Take a fresh look at your lifestyle.
Browsing Tag

RTC Strike

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతికి ప్రభుత్వానిదే బాధ్యత

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: హక్కుల సాధన కోసం సంఘటితంగా పోరాడాలి తప్ప, ఇలాంటి ఆత్మబలిదానాలకు ఎవరూ ఒడిగట్టవద్దని వారు హృదయపూర్వకంగా మనవి చేశారు.మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు సైతం అమలు చేయకుండా ఇంకెన్నాళ్లు కాలం…

నాగర్‌కర్నూల్‌లో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీజేపీ మద్దతు

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్: ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు మద్దతుగా ఈరోజు నాగర్‌కర్నూల్‌లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్మికులు అడుగుతున్న న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని వారు…

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య కాదు ప్రభుత్వ హత్య ! -బీజేపీ మోత్కూర్ మండల అధ్యక్షులు గుదే…

ముద్ర ,మోత్కూర్: తెలంగాణలో కార్మికుల ప్రాణాలు ఇలా చవకబారిపోయాయా ఇందుకోసమేనా పోరాడి తెలంగాణ సాధించుకుంది.ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఒక అమాయక నిండు ప్రాణం…

నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ మృతి: ప్రభుత్వంపై కవిత ఆరోపణలు

ముద్ర, తెలంగాణ బ్యూరో: నర్సంపేట డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మరణంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిరంకుశ విధానాల కారణంగానే శంకర్ గౌడ్ బలయ్యారని ఆమె…

జగిత్యాలలో ఆర్టీసీ కార్మికులు ర్యాలీ…మద్దతు తెలిపిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి…

శంకర్‌గౌడ్‌ మృతికి కొవ్వొత్తులతో ఆర్టీసీ కార్మికుల నివాళి... ముద్ర ప్రతినిధి, జగిత్యాల: తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నర్సంపేట డిపోకు చెందిన శంకర్ గౌడ్ అనే ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యాయత్నం చేసుకోగా మృతి చెందిన విషయం…

ఉప్పల్ డిపో ఎదుట ఆర్టీసీ కార్మికుల ధర్నా

ముద్ర, కాప్రా తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెలో భాగంగా ఉప్పల్ డిపో ఎదుట ధర్నా కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ఈ సందర్భంగా పోలీసులు, ఆందోళనకారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ధర్నాలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర…

హకింపేట డిపో వద్ద ఆర్టీసీ సమ్మెకు ఈటల రాజేందర్ సంఘీభావం

ముద్ర మల్కాజ్గిరి రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ హకింపేట డిపో వద్ద సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహాలక్ష్మి పథకం అమలుతో బస్సుల్లో రద్దీ…

ఆర్టీసీ కార్మికులు సంయమనం పాటించండి ప్రతిపక్షాల మాయలో పడొద్దు -జిల్లా ఇంఛార్జి మంత్రి జూపల్లి…

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఆర్టీసీ కార్మికులు ఉద్యోగులు సంయమనం పాటించాలని జిల్లా ఇంఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. ప్రతిపక్షాల మాయలో పడి జీవితాలను పోగొట్టుకోవద్దని ఆయన కోరారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల…

ఆగిన బస్సు చక్రం బస్సులు నడిపేందుకు యత్నం… అడ్డుకున్న కార్మికులు

ముద్ర ప్రతినిధి, మెదక్: డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికుల సమ్మె చేపట్టారు. మంగళవారం అర్ధరాత్రి నుండి కార్మికులు విధులు బహిష్కరించడంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో ప్రయాణికులకు తప్పని ఇబ్బందులుపడ్డారు. ఆర్టీసీ జేఏసీ నేతలతో…

డిపోకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు -కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలిపిన ప్రజా సంఘాల నాయకులు

ముద్ర, తాండూర్. ఆర్టీసీ జేఏసీ పిలుపుతో బుధవారం వికారాబాద్ జిల్లా తాండూర్ ఆర్టీసీ డిపోలో తమ డిమాండ్ల సాధన నిమిత్తం కార్మికులు సమ్మె సైరన్ మోగించారు. మంగళవారం అర్ధరాత్రి నుండి ఆర్టీసీబస్సులతో పాటు ప్రైవేట్ బస్సులు సైతం కదలక…