Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana Schools

కూచన్ పల్లిలో బడిబాట

ముద్ర ప్రతినిధి, మెదక్: పిఎంశ్రీ ఉన్నత పాఠశాల కూచన్ పల్లి ప్రధానోపాధ్యాయులు, స్థానిక మండల విద్యాధికారి నాచారం మధుమోహన్ ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న వారి దగ్గరికు వెళ్లి గ్రామంలోని…

నాగర్ కర్నూల్ జిల్లా ఆదర్శ పాఠశాలల ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల డీఈఓ రమేష్ కుమార్

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లాలోని ఆదర్శ పాఠశాలల ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను జిల్లా విద్యాశాఖాధికారి రమేష్ కుమార్ విడుదల చేశారు. వివరాల ప్రకారం, 6వ తరగతి ప్రవేశ పరీక్ష 19-04-2026 తేదీన ఉదయం 10:00 గంటల…

జోనల్ విన్నర్ గా లీడ్ శిక్ష అవార్డు పొందిన కోరుట్ల పబ్లిక్ స్కూల్

కోరుట్ల, ముద్ర; లీడ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన లీడ్ శిక్షా అవార్డు కార్యక్రమం హైదరాబాద్ నోవోటెల్ కన్వెన్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా దాదాపు 3000 వేల లీడ్ స్కూల్స్ లో కోరుట్ల పబ్లిక్ స్కూల్ “ఉత్తమ లీడ్…

​ఉర్దూ మీడియంలో సైన్స్ ల్యాబ్ ప్రారంభం టీ-షర్టుల పంపిణీ

​ మహాదేవపూర్,ముద్ర: ఉర్దూ మీడియం ఉన్నత ప్రాథమిక పాఠశాల సైన్స్ ల్యాబ్ ప్రారంభోత్సవం మరియు విద్యార్థులకు ఉచిత టీ-షర్టుల పంపిణీ కార్యక్రమం ప్రధానోపాధ్యాయులు గౌరీవేణి మల్లేశం ఆధ్వర్యంలో నిర్వహించారు. మండల విద్యాశాఖ అధికారి పురుషోత్తం రెడ్డి…

కరాటే లో రాష్ట్ర స్థాయి బహుమతులు పొందిన ఎన్నారం పాఠశాల విద్యార్థులు

ముద్ర, రామన్నపేట :  మండలంలోని ఎన్నారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి కరాటే పోటీలాలో ప్రథమ గోల్డ్ మెడల్, ద్వితీయ సిల్వర్ మెడల్, తృతీయ రజత పతకాలు సాధించారు. జిల్లా కేంద్రంలో జరిగిన కరాటే పోటీలలో పాఠశాల విద్యార్థులు…

విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన టీచర్ ను సస్పెండ్ చేయాలి

ముద్ర, నారాయణపేట: జిల్లా కేంద్రంలోని మైనార్టీ గురుకుల బాలుర వసతి గృహంలో విద్యార్థులపై అసభ్యంగా ప్రవర్తించిన టీచర్ ను వెంటనే సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘం నాయకులు నరేష్, సాయికుమార్ లు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు…

76 మంది విద్యాశాఖ సిబ్బందికి షోకాజ్ నోటీసులు.

ముద్ర, జోగుళాంబ గద్వాల ప్రతినిధి: జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఎఫ్.ఆర్.ఎస్(ఫేస్ రికగ్నైజ్ సిస్టం) హాజరు విధానం సక్రమంగా నిర్వహించకపోవడం వలన 76 మంది విద్యాశాఖ సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా…

ఘనంగా మండల విద్యాధికారి వీడ్కోలు సమావేశం – హాజరైన తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి 

 ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ మండల విద్యాధికారిగా సుదీర్ఘకాలం సేవలందిస్తూ ఈ రోజు పదవి విరమణ పొందిన వెంకటయ్య గారి ఆత్మీయ వీడ్కోలు సమావేశం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే…

జిల్లాలో 10వ తరగతి పరీక్షల ప్రశ్నపత్రాల మూల్యాంకనం నేటి నుంచి ప్రారంభమవుతున్నట్లు జిల్లా విద్యాశాఖ…

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: ఈ మూల్యాంకన ప్రక్రియను మూడు విడతల్లో నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 23 వరకు మొత్తం 23 రోజుల పాటు 1,72,190 ప్రశ్నపత్రాలను మూల్యాంకనం చేయనున్నారు. జిల్లా…

మధ్యాహ్న భోజనంలో చేపల కూర ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులకు అందజేత అసెంబ్లీలో మంత్రి వాకిటి శ్రీహరి…

ముద్ర, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు రేవంత్ సర్కార్ తీపి కబురు అందించింది. మధ్యాహ్న భోజన పథకం ద్వారా ఇప్పటికే సన్నబియ్యంతో నాణ్యమైన పౌష్ఠికాహారం అందిస్తుండగా.. ఇక నుంచి చేపలు కూడా అందించనున్నట్లు మంత్రి…