Take a fresh look at your lifestyle.
Browsing Category

Hyderabad

​ఉత్సాహంగా ఉగాది వేడుకలు: కార్యకర్తలకు పచ్చడి పంపిణీ చేసిన వడ్డేపల్లి రాజేశ్వరరావు

ముద్ర కూకట్‌పల్లి : శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకొని, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు తన కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా…

మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్‌కు శుభాకాంక్షల వెల్లువ

​ముద్ర కూకట్‌పల్లి : తెలుగు నూతన సంవత్సరమైన 'పరాభవ' నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని అల్విన్ కాలనీ డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ నివాసం వద్ద సందడి నెలకొంది. ఈ శుభ సందర్భంగా డివిజన్‌లోని పలువురు రాజకీయ నాయకులు,…

మల్కాజిగిరి అభివృద్ధికి నిధులు కేటాయించండి -ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

ముద్ర మల్కాజిగిరి మల్కాజిగిరి నియోజకవర్గ అభివృద్ధి నిధులు కేటాయించాలని కోరుతూ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర రోడ్లు & భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ని కలిసి కీలక వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా…

జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం -మంత్రి పొంగులేటి

అక్రిడిటేషన్ కమిటీలో పరిగణలోకి జర్నలిస్టుల సూచనలు టీయూడబ్ల్యూజే, టీయూడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ముద్ర, హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ తో పాటు వెబ్ మీడియాలో వివిధ హోదాల్లో విధులు నిర్వర్తిస్తోన్న…

​కూకట్‌పల్లిలో కోటి రూపాయల హవాలా నగదు దోపిడీ: 24 గంటల్లోనే ముఠా అరెస్ట్

​ముద్ర కూకట్‌పల్లి : నగరంలోని కూకట్‌పల్లిలో కలకలం రేపిన కోటి రూపాయల హవాలా నగదు దోపిడీ కేసును పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి మహ్మద్ ఖుస్రోద్దీన్ (A4) సహా నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి…

వేసవి ఉపశమనం కేపీహెచ్‌బీ పోచమ్మ తల్లి ఆలయంలో ఉచిత మజ్జిగ పంపిణీ

ముద్ర కూకట్‌పల్లి : భానుడి భగభగలతో అల్లాడుతున్న పాదచారులకు, ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు కేపీహెచ్‌బీ కాలనీలోని జేఎన్‌టీయూ రోడ్డులో ఉన్న పోచమ్మ తల్లి దేవాలయ కమిటీ సభ్యులు అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఆలయ…

​విద్యారంగానికి బడ్జెట్‌లో 15 శాతం నిధులు కేటాయించాలి: ఏబీవీపీ డిమాండ్

ముద్ర కూకట్‌పల్లి : రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో విద్యాశాఖకు కనీసం 15 శాతం నిధులు కేటాయించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) డిమాండ్ చేసింది. మంగళవారం జేఎన్టీయూ ఏబీవీపీ శాఖ ఆధ్వర్యంలో యూనివర్సిటీ పరిపాలన భవనం వద్ద భారీ…

స్ఫూర్తి ప్రదాతలకు నివాళి

సాహితీ వేత్త పార్థసారథి, అసోసియేషన్ నేత అంజిరెడ్డికి శ్రద్ధాంజలి ముద్ర న్యూస్ బ్యూరో : మెహిదీపట్నం : ఇటీవల మరణించిన ప్రముఖ సాహితీ వేత్త ముక్తవరం పార్థసారథికి, సంఘ సేవకుడు, వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అంజిరెడ్డికి నేతాజీ నగర్…

మతసామరస్యానికి ప్రతీక రంజాన్: ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

ఎల్లమ్మబండ ఈద్గా వద్ద ఘనంగా దవాత్-ఏ-ఇఫ్తార్ విందు ముద్ర కూకట్‌పల్లి : రంజాన్ మాసం క్రమశిక్షణకు, దైవచింతనకు మరియు మతసామరస్యానికి ప్రతీక అని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ…

​ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం: కెపిహెచ్‌బి ఎంఆర్‌ఓ కార్యాలయం వద్ద బీజేపీ భారీ…

ముద్ర కూకట్‌పల్లి : రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సోమవారం కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని కెపిహెచ్‌బి ఎం.ఆర్.ఓ కార్యాలయం వద్ద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా…