Take a fresh look at your lifestyle.
Browsing Category

nirmal

కడెం ప్రాజెక్టు కు అవసరమైన మరమ్మతులు చేయండి -కలెక్టర్ భవేశ్ మిశ్రా

త్రాగునీటి ఎద్దడి లేకుండా చూడాలి ముద్ర ప్రతినిధి, నిర్మల్: వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలకు త్రాగు నీటి సమస్యలు తలెత్తకుండా చూడాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. అలాగే కడెం ప్రాజెక్టు కు అవసరమైన మరమ్మతులు కూడా చేపట్టి…

సిఎంఆర్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి- కలెక్టర్ భవేశ్ మిశ్రా

ముద్ర ప్రతినిధి, నిర్మల్: సిఎంఆర్ డెలివరీ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. సిఎంఆర్ డెలివరీ ప్రక్రియపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్…

పురుగుల మందు తాగిన రైతు శ్రీధర్ మృతి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: గత నెల 29న భూ సంబంధ వివాదం కారణంగా కలెక్టరేట్ ఎదుట పురుగుల మందు తాగిన రైతు శ్రీధర్ మంగళవారం మృతి చెందారు. భూ సంబంధ సమస్యతో సారంగాపూర్ మండలం ఆలూరు కు చెందిన శ్రీధర్ కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యా యత్నానికి…

నిర్మల్ డీఎస్పీగా శ్రీనివాస్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ సబ్ డివిజన్‌ డి ఎస్పీగా పి.శ్రీనివాస్ సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ డా.జి.జానకి షర్మిలను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ, నూతన డీఎస్పీకి…

జిల్లాలో వైద్య సౌకర్యాలు సరిదిద్దండి- ప్రజావాణి లో ఆప్ నేతల ఫిర్యాదు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లాలోని నిర్మల్, భైంసా ఆసుపత్రుల్లో వైద్య సౌకర్యాలను మెరుగు పరచాలని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ సంయుక్త కార్యదర్శి సయ్యద్ హైదర్ కోరారు. ఈ మేరకు ఆయన ప్రజావాణిలో కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు.…

అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలి- టి యు డబ్ల్యూ జె జిల్లా శాఖ

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లాలోని అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, అక్రిడేషన్ కార్డుల మంజూరు విషయంలో ప్రభుత్వం తక్షణమే స్పందించాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు…

గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: హిందువులు పవిత్రంగా పూజించే గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరుతూ తహసీల్దారుకు వినతి పత్రాన్ని అందజేశారు. గో రక్షా సమితి ఆధ్వర్యంలో వివిధ మండలాలనుండి వందలాది మంది సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని…

ఉమ్మడి ఆదిలాబాద్ ఇందిరమ్మ ఇళ్ల పై మంత్రుల సమీక్ష

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిపై మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు ప్రజా ప్రతినిధులు, కలెక్టర్లతో హైదరాబాద్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. హిమాయత్…

మాదక ద్రవ్యాలకు అడ్డుకట్ట వేస్తాం – ఎస్పీ జానకి షర్మిల

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లాలో మాదక ద్రవ్యాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసు యంత్రాంగం కృత నిశ్చయంతో ఉందని ఎస్పీ జానకి షర్మిల స్పష్టం చేశారు. ప్రజా ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గంజాయి వినియోగం, అక్రమ రవాణాపై…

ప్రజావాణి అభ్యర్థనల పరిష్కారంలో జాప్యం వద్దు భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జల కుమారి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నాయక్వాడి జల కుమారి అధికారులను ఆదేశించారు.సోమవారం నిర్వహించిన ప్రజావాణి లో ఆమె జడ్పీ సీఈవో భాగ్యలక్ష్మితో కలిసి…