Take a fresh look at your lifestyle.
Browsing Tag

India news

ధ్రువీకరణ పత్రాలు అందజేసిన కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్: పదవ తరగతి విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం ఫీజు రాయితీలలో ధ్రువీకరణ పత్రాలు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటాయని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. 241 తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో పదవ తరగతి విద్యార్థులకు కులం ఆదాయం, జనన…

శ్రీ హరి హర పుత్ర అయ్యప్ప ఆలయంలో ఘనంగా విష్ పూజ

 ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : శ్రీ హరి హర పుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం శబరి నగర్ ఆలయ వ్యవస్థాపక చైర్మన్ అయిత రాములు, ఆలయ ప్రధానార్చకులు నరేంద్ర శర్మ జితేందర్ తివారి ఆధ్వర్యంలో బుధవారం విష్ పూజ అంగరంగ వైభవముగా నిర్వహించారు. విష్…

కూతుర్ని చంపిన తండ్రి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : భార్యపై కోపంతో కన్న కూతురుని చంపేశాడో కసాయి తండ్రి. వివరాల్లోకి వెళితే భువనగిరి మండలంలోని హనుమపురం గ్రామానికి చెందిన ఎర్రబోయిన శ్రీరాములు పుట్టుకతో మూగ, చెవిటి వాడు. బుధవారం ఉదయం భార్య నాగమణితో ఇంట్లో…

మక్కా యాత్రకు వెళుతున్న యాత్రికులకు ఘన సన్మానం

 ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : భువనగిరి పట్టణంలోని జలీల్ పుర మజీద్ కమిటీ ఆధ్వర్యంలో పవిత్ర మక్కా యాత్రకు వెళుతున్న యాత్రికులను బుధవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మజీద్ కమిటీ అధ్యక్షుడు ఇక్బాల్ చౌదరి మాట్లాడుతూ మక్కా…

భువనగిరి 1 ట్యాంక్ బండ్ వాకర్స్ కార్యవర్గ ఎన్నిక

 ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : భువనగిరి ట్యాంక్ బండ్ వాకర్స్ అసోసియేషన్ నూతన కమిటీని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా గుమ్ముల మల్లేశం, ఉపాధ్యక్షులు మంద నర్సింగరావు, పాక నరేష్, జి పవన్ కళ్యాణ్, కొరటూరి రామచందర్, ప్రధాన…

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశాలకు సన్నాహాలు పూర్తి చేయాలి: కలెక్టర్ తేజస్ నంద్ లాల్…

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట: ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 16న నిర్వహించనున్న మండల స్థాయి సమావేశాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ Tejas Nand Lal Pawar అధికారులను ఆదేశించారు. బుధవారం…

జిల్లాలోని చేనేత కార్మికులకు నేటి నుంచి మే 13 వరకు ప్రత్యేక వైద్య శిబిరాలు : జిల్లా కలెక్టర్ అనురాగ్…

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : జిల్లాలోని చేనేత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని నేటి నుండి మే 13 వరకు ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా…

ఘనంగా ప్రముఖ న్యాయవాది సామ రాజేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు..శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ…

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లా ప్రముఖ న్యాయవాది సామ రాజేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు మంగళవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా ఆయన అభిమానులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు హీరేకర్…

లౌకికవాదం కొనసాగాలంటే డీఎంకే–కాంగ్రెస్ కూటమిని గెలిపించాలి- తమిళనాడులో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ముద్ర ప్రతినిధి: తమిళనాడు లౌకికవాదానికి కోటగా నిలిచిందని, ఆ సంప్రదాయాన్ని కొనసాగించాలంటే రానున్న ఎన్నికల్లో డీఎంకే–కాంగ్రెస్ కూటమిని బలపరచాలని తెలంగాణా రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి…

పేషెంట్లకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలి : స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

  ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. బుధవారం భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య…