Take a fresh look at your lifestyle.
Browsing Tag

Public Distribution System

రేషన్ షాపులు, కార్డుల జారీ వేగవంతం చేయాలి : ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

ముద్ర మల్కాజిగిరి ప్రజలకు సౌకర్యవంతంగా అందుబాటులో ఉండే ప్రాంతాల్లో కొత్త రేషన్ షాపులను ఏర్పాటు చేయాలని మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అసిస్టెంట్ సివిల్…

రేషన్ షాప్ పై విజిలెన్సు ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు జిల్లా సివిల్ సప్ల అధికారి నిత్యానంద

  ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని ఇస్లాంపూర్ లో రేషన్ షాప్ పై విజిలెన్సు ఎన్ఫోర్స్మెంట్ టీం-2, హైదరబాద్, జిల్లా పౌర సరఫరా అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో రేషన్ షాప్ లో ఉండాల్సిన బియ్యం కంటే…

25 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

ముద్ర, నారాయణపేట: పట్టణంలోని యాదగిరి రోడ్... బైరం కొండ గ్రామాల మధ్య బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని నారాయణపేట పోలీసులు పట్టుకున్నారు. దామరగిద్ద మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన వెంకటేష్ అక్రమంగా బియ్యాన్ని…

అనర్హుల చేతుల్లో రేషన్ దుకాణాలు

ముద్ర, జోగుళాంబ గద్వాల ప్రతినిధి: జోగుళాంబ గద్వాల జిల్లాలో రేషన్‌ దుకాణాల నిర్వహణ ఇష్టారాజ్యంగా కొనసాగుతున్నది. పేరు ఒకరిదైతే నిర్వహణ మరొకరు చేస్తూ రేషన్‌ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రేషన్‌…

అనర్హుల చేతుల్లో దుకాణాలు

ముద్ర, జోగుళాంబ గద్వాల ప్రతినిధి: జోగుళాంబ గద్వాల జిల్లాలో రేషన్‌ దుకాణాల నిర్వహణ ఇష్టారాజ్యంగా కొనసాగుతున్నది. పేరు ఒకరిదైతే నిర్వహణ మరొకరు చేస్తూ రేషన్‌ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రేషన్‌…

సన్నబియ్యంను సద్వినియోగం చేసుకోవాలి.

ముద్ర, గద్వాల: ప్రభుత్వం చౌక ధరల దుకాణాల ద్వారా తెల్ల రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులకు అందజేస్తున్న సన్నబియాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని గంజిపేట…

మూడు నెలల రేషన్ పంపిణీని : అదనపు కలెక్టరు వెంకా రెడ్డి

ముద్ర ప్రతినిధి, భువనగిరి : ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏప్రిల్, మే, జూన్ మూడు నెలల రేషన్ పంపిణీని ఏప్రిల్ 2026లో అందజేస్తున్నట్లు కలెక్టరు (పౌరసరఫరాలు) వెంకా రెడ్డి తెలిపారు. రేషన్ లబ్ధిదారులు రేషన్ షాపుల నుండి మూడు నెలల బియ్యం కోటాను ఏప్రిల్…

శాసనసభ సెంట్రల్ హాలులో సన్నబియ్యంతో భోజనం

ఆహార కల్లీ నియంత్రణకు ప్రత్యేక వ్యవస్ధ రాష్ట్రంలో 3.39 కోట్ల మందికి సన్నబియ్యం పంపిణీ ఈగల్, హైడ్రా తరహాలోనే పకడ్బందీగా అమలు ఇతర రాష్ట్రాల్లో అమలవుతోన్న చట్టాలపై అధ్యయనం   ముద్ర, తెలంగాణ బ్యూరో : ఆహార కల్తీని…

ఒకేసారి 3 నెలల రేషన్,…..ఏప్రిల్‌ నెల మొత్తం బియ్యం పంపిణీ

చర్యలు చేపట్టిన అధికారులు సాఫ్ట్ వేర్ అప్ డేట్ ముద్ర, తెలంగాణ బ్యూరో : రేషన్ పంపిణీకి సంబంధించి.. కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకేసారి 3 నెలల బియ్యాన్ని సరఫరా చేయాలని నిర్ణయించింది. అయితే అందుకు ప్రధాన కారణం.. గత సీజన్లకు సంబంధించిన…

బాలికల ఆరోగ్య రక్షణకు వైద్య శిబిరాలు విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్: బాలికల ఆరోగ్య రక్షణకు వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తు విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. బుధవారం మెదక్ జిల్లా వెల్దుర్తి కస్తూరీబా గాంధీ బాలికల విద్యాలయం ఆకస్మికంగా…