Take a fresh look at your lifestyle.
Browsing Tag

Road Safety

సర్పంచుల తీర్మానంతోనే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యం-  రాష్ట్ర డీజీపీ బి.శివధర్ రెడ్డి

బోథ్, ముద్ర: సర్పంచ్ ల తీర్మానంతోనే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని రాష్ట్ర డీజీపీ బి.శివధర్ రెడ్డి అన్నారు. సోమవారం గుడిహత్నూర్ మండల కేంద్రంలోని ఎస్ కన్వెన్షన్ హాల్ లో జిల్లా వ్యాప్తంగా గల సర్పంచులకు నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన…

తట్టెపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

. ఒకే కుటుంబానికి చెందిన భార్య, భర్త, కూతురు మృతి . గాయాలతో చికిత్స పొందుతున్న కుమారుడు ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం తట్టేపల్లి గ్రామ సమీపంలో లారీ స్కూటి ఢీకొనిఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భార్య,…

రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం అతివేగం అజాగ్రత్తనే ఎస్పీ డాక్టర్ వినీత్

ముద్ర, నారాయణపేట: రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం అతివేగం... అజాగ్రత్త.... రోడ్డు నియమ నిబంధనలు పాటించకపోవడమేనని నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ కుమార్ అన్నారు. 99 రోజుల ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా దామరగిద్ద మండల…

ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి..  దుంబాల వెంకట్ రెడ్డి బీర్ల శంకర్ ఆధ్వర్యంలో…

ముద్ర, యాదగిరిగుట్ట : ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు.  యాదగిరిగుట్ట మండలం సైదాపూర్ గ్రామంలో 99రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆరైవ్ ఆలైవ్  రోడ్డు భద్రత పై అవగాహన…

నిద్రమత్తులో చెట్టును ఢీకొన్న కారు * ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు

ముద్ర, జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి: డ్రైవర్ నిద్ర మత్తులోకి జారుకోవడంతో ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి గాయలయ్యాయి. ఈ సంఘటన సోమవారం తెల్లవారుజామున గద్వాల మండలం వీరాపురం గ్రామ…

ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటించాలి కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్: ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి క్షేమంగా ఇంటికి తిరిగి రావాలంటే ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రజలకు సూచించారు. సోమవారం అరైవ్ - అలైవ్ కార్యక్రమం నిజాంపేట మండలం నందగోకుల్…

మల్కాజిగిరి డ్రంక్ అండ్ డ్రైవ్ లో 286 మంది పై కేసులు

ముద్ర మల్కాజిగిరి మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీస్‌లు వీకెండ్‌లో ప్రత్యేక డ్రంక్ డ్రైవింగ్ తనిఖీలు నిర్వహించి మొత్తం 286 మందిని పట్టుకున్నారు. వీరిలో ఎక్కువ మంది ద్విచక్ర వాహనదారులే (251). బ్లడ్ ఆల్కహాల్ స్థాయిల ప్రకారం ఎక్కువ మంది…

డిఫెన్స్ డ్రైవింగ్ పాటిస్తే, రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చు: జిల్లా ఎస్పీ నరసింహ IPS

ముద్ర, సూర్యాపేట: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 13వ తేదీ నుండి వారం రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా అరైవ్ అలైవ్ రొడ్డుభద్రత అవగాహన కార్యక్రమాలు. సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్ గారు ఒక ప్రకటనలో మాట్లాడుతూ... రోడ్డు…

ప్రధాన రహదారి ప్రక్కన రక్షణ గోడ నిర్మించాలి. -సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి.

ముద్ర,మోత్కూరు: పాటిమట్ల నుండి ఎక్స్ రోడ్డుకు వెళ్లే ప్రధాన రహదారిలో సల్లోం బావి వద్ద రోడ్డు ప్రక్కన రక్షణ గోడలేక ప్రమాదాలు జరుగుతున్నాయని, వెంటనే రోడ్డుకు రక్షణగోడ నిర్మించాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి డిమాండ్…

జిల్లాలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక అరైవ్ – అలైవ్ కార్యక్రమాలను సమిష్టిగా విజయవంతం చేయాలి :…

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 13 నుండి 18వ తేదీ వరకు కొనసాగనున్న అరైవ్ – అలైవ్ కార్యక్రమాలను జిల్లాలో సమిష్టి కృషి తో పనిచేసి విజయవంతం చేయాలని జిల్లా ఎస్పీఅక్షాంక్ష్…