Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana news

రాష్ట్ర ప్రభుత్వ హయాంలో క్రీడలకు ప్రోత్సహం… జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్

కిక్ బాక్సింగ్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే... ముద్ర ప్రతినిధి, జగిత్యాల: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యతో పాటు క్రీడలను ప్రోత్సహిస్తుందని జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల ధరూర్ క్యాంప్ రామాలయం కళ్యాణ మండపంలో…

పదవి విరమణ పొందిన ఆర్మీ జవాన్ కు ఘన సన్మానం

బోథ్, ముద్ర: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం కౌట- బి గ్రామానికి చెందిన ఓరుగంటి సురేష్ గత 17 సంవత్సరాలు దేశ సేవ చేసి పదవి విరమణ పొంది స్వగ్రామానికి చేరుకున్నారు. ఈయన తన విధి నిర్వహణలో భాగంగా జమ్మూ కాశ్మీర్, బెంగుళూరు, సిక్కిం లతో పాటు…

ఆలయాల అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటాం- రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాసర పర్యటన ఈ నెల 6న జరగనున్న సందర్భంగా కలెక్టర్ అభిలాష…

భువనగిరి మండలంలోని అనాజిపురం గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణం

ముద్ర ప్రతినిధి, భువనగిరి : భువనగిరి మండలంలోని అనాజిపురం గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణం  గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ మహోత్సవానికి బిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఇంచార్జ్ క్యామ మల్లేష్, బిఆర్ఎస్ జిల్లా నాయకులు డాక్టర్…

గ్రామ సభలో గందరగోళం -సర్పంచ్ భర్త ఏకపక్ష దూరంతో వ్యవహరిస్తున్నారని గ్రామస్తుల ఆందోళన.

-ముద్ర మోత్కూర్: మండలంలోని దాచారం గ్రామంలో గురువారం ఉదయం నిర్వహించిన గ్రామసభలో గందరగోళం నెలకొంది. గ్రామ యువత సర్పంచ్ కర్నె జ్యోతి వీరేశము ను వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై నిలదీశారు. నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లలో నాణ్యత లోపం ఏర్పడిందని…

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి. -ఎమ్మెల్యే మందుల సామెల్ .

ముద్ర ,మోత్కూర్ : ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక" కార్యక్రమం (99 రోజుల కార్యాచరణ ప్రణాళిక) లో భాగంగా గురువారం మోత్కూరు పురపాలక సంఘ పరిధిలోని 12 వార్డులలో  వార్డు కౌన్సిలర్ల అధ్యక్షతన వార్డు సభలు నిర్వహించారు. 1, 2 వ వార్డుకి…

గ్రామాభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం అవసరం: ఎస్పీ నరసింహ

 డ్రగ్స్, సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి – అవగాహన కల్పన కార్యక్రమం ముద్ర, చివ్వెంల (సూర్యాపేట జిల్లా), ఏప్రిల్ 2:ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా చివ్వెంల మండలం తిరుమలగిరి గ్రామంలో గురువారం గ్రామసభను నిర్వహించారు. ఈ…

సంగారెడ్డిలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం రోజు హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈసందర్భంగా పట్టణంలోని ప్రధాన వీధుల గుండా భక్తి శ్రద్ధలతో హనుమాన్ శోభాయాత్ర కొనసాగింది. శోభాయాత్రలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని…

కేపీహెచ్‌బీలో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర: సనాతన ధర్మ రక్షణే ధ్యేయం

ముద్ర కూకట్‌పల్లి : హనుమాన్ జయంతిని పురస్కరించుకుని కేపీహెచ్‌బీ కాలనీలోని రమ్య సెంటర్ వేదికగా హనుమాన్ శోభాయాత్ర అత్యంత వైభవంగా జరిగింది. వేలాదిమంది భక్తుల భాగస్వామ్యంతో కాలనీ వీధులన్నీ కేసరి వర్ణంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఈ…

అంగరంగ వైభవంగా ఆంజనేయస్వామి జన్మదినోత్సవ వేడుకలు . వేలాది సంఖ్యలో ర్యాలీగా బయలుదేరైన హిందూ బంధువులు

ముద్ర, తాండూర్: హిందువుల ఆరాధ్య దైవమైన హనుమాన్ జన్మదినోత్సవ ర్యాలీని వైభవంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు మనోహర్ రెడ్డి స్టేషన్ హనుమాన్ దేవాలయంలో పూజా కార్యక్రమాన్ని నిర్వహించి, హనుమాన్ శోభాయాత్ర ర్యాలీని…