Take a fresh look at your lifestyle.
Browsing Tag

telangana-politics

రాష్ట్ర బడ్జెట్ లో విద్యకు 20శాతం నిధులు కేటాయించాలి-తల్లుల కమిటీ జిల్లా అధ్యక్షులు బిస్మిల్లా బేగం

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో విద్యకు 20% కేటాయించాలని మదర్స్ కమిటి, బాలల హక్కుల పరిరక్షణ వేదిక నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక బాలల హక్కుల పరిరక్షణ వేదిక కార్యాలయం వికారాబాద్ లో నిర్వహించిన…

నెట్టెంపాడు లిఫ్ట్ పూర్తయ్యేనా…!

- దశబ్దాలుగా సా..గుతున్న పనులు.. ఎక్కడికక్కడే పెండింగ్ లో కాలువల పనులు - కాలువల నిర్మాణానికి ఇంకా సేకరించని భూములు... భూసేకరణ పనుల్లో తీవ్ర జాప్యం - నలుగురు ముఖ్య మంత్రులు మారినా ముందుకు సాగని లిఫ్ట్ పనులు - నెట్టెంపాడు లిఫ్ట్ కింద…

కాంగ్రెస్ ఆటోమేటెడ్ దోపిడీ-కేంద్రమంత్రి బండి సంజయ్

జరిమానాలు పెంచి, పోలీసులకు టార్గెట్లు అకౌంట్ల నుండి డబ్బులు కట్ చేసే నిర్ణయాన్ని మార్చుకోవాలి ఏడాదిలో రూ. 108.33 కోట్ల నుంచి రూ. 275.05 కోట్లకు పెరిగిన చాలానా వసూళ్లు ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్…

8 వారాల్లో “అభయహస్తం” అమలు చేయాలి -రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

ఆలస్యానికి కారణమేంటో నివేదిక ఇవ్వండి ముద్ర, తెలంగాణ బ్యూరో : అసెంబ్లీ ఎన్నికల సమయంలో అభయహస్తం పధకం కింద ఇచ్చిన హామీల ప్రకారం ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇళ్ల స్థలం, నెలకు సుమారు రూ.25వేల పెన్షన్, ఇతర సంక్షేమ ప్రయోజనాలు అందించాలని…

నల్ల బ్యాడ్జీలతో బిజెపి శాంతియుత నిరసన

ముద్ర ప్రతినిధి, భువనగిరి : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుల అక్రమ అరెస్టులకు నిరసనగాబిజెపి పట్టణ అధ్యక్షులు రత్నపురం బలరామ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలతో బిజెపి నాయకులు శాంతియుత నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బిజెపి…

కాంగ్రెస్ ప్రభుత్వం లో మహిళలకు భద్రత,భరోసా కరువైంది.

* గంజాయి మత్తు పదార్థాలు విచ్చల విడిగా పెరిగిపోవడమే ఇలాంటి సమస్యలకు దారితీస్తుంది * అధికార పార్టీ కి చెందిన వ్యక్తి కావడం వల్లే పోలీస్ లు ఇంత ఉదాసినంగా ఉన్నారన్న ఆరోపణలు లు వస్తున్నాయ్.. సిద్దిపేట పోలీసు కమిషనర్,…

కాంగ్రెస్ నాయకులు గూండా గిరి చేస్తే సహించేది లేదు-బిజెపి జిల్లా అధ్యక్షులు కొండా సత్యా యాదవ్

కామారెడ్డి ఎమ్మెల్యే ఇంటిపై దాడికి పేటలో బీజేపీ నిరసన ముద్ర, నారాయణపేట: కాంగ్రెస్ నాయకులు చట్టాన్ని ఉల్లంఘిస్తూ గూండా గిరి చేస్తే సహించేది లేదని బిజెపి జిల్లా అధ్యక్షులు కొండా సత్యా యాదవ్ అన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి…

మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిన ఎన్. ఎస్.యు.ఐ యువకులు

ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణానికి చెందిన ఎన్.ఎస్. యు.ఐ యువ నాయకులు మజర్ ఆధ్వర్యంలో పలువురు యువకులు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సమక్షంలో బి ఆర్ఎస్ పార్టీలో చేరారు. గులాబి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన…

నేడు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ బాధ్యతల స్వీకరణ.. -విజయోత్సవ ర్యాలీ

మోత్కూర్ ముద్ర న్యూస్: నేడు నూతనంగా ఎన్నికైన మోత్కూర్ మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమ నరసయ్య, వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న, కౌన్సిలర్లు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఉదయం 9.30 గంటలకు బాధ్యతల స్వీకరణతో పాటు కౌన్సిల్ సమావేశం…

రెండేళ్లలో పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

పెండింగ్ ప్రాజెక్టులన్నీ రెండేళ్లలో పూర్తి ప్రాజెక్టుల భూ సేకరణ కోసం ప్రత్యేక కార్పస్ ఫండ్ ఏర్పాటు తెలంగాణలో ప్రతీ ఎకరాకు సాగు నీరందిస్తాం మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టులు గాలికి వదిలేయం నిపుణుల సూచనల మేరకు కాళేశ్వరానికి…