Take a fresh look at your lifestyle.
Browsing Tag

Public safety

జనాభా లెక్కలు, ప్రభుత్వ సర్వే పేరుతో ఇండ్లలోనికి వచ్చే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి… జిల్లా…

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ఇటీవల నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ప్రభుత్వ అధికారులుగా నటిస్తూ, ప్రస్తుతం ప్రభుత్వం ప్రారంభించని జనాభా లెక్కలు (Population Census) నిర్వహిస్తున్నామని, ప్రభుత్వ…

* పేట లో లాడ్జి పై పోలీసుల దాడులు*

-అదుపులోకి నలుగురు మహిళలు -వ్యభిచారం నిర్వహణపై కేసు నమోదు ముద్ర, నారాయణపేట : నారాయణపేట జిల్లా కేంద్రంలోని మూన్ లైట్ డార్మెటరీ లాడ్జ్‌ లో అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు పక్కా సమాచారంతో నారాయణపేట పోలీసులు ఆకస్మిక…

డిఫెన్స్ డ్రైవింగ్ పాటిస్తే, రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చు: జిల్లా ఎస్పీ నరసింహ IPS

ముద్ర, సూర్యాపేట: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 13వ తేదీ నుండి వారం రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా అరైవ్ అలైవ్ రొడ్డుభద్రత అవగాహన కార్యక్రమాలు. సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్ గారు ఒక ప్రకటనలో మాట్లాడుతూ... రోడ్డు…

నేలకొరిగిన నీలగిరి చెట్టు

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా పంచాయతీరాజ్ కార్యాలయం ఆవరణలో ఉన్న ఓ భారీ వృక్షం శుక్రవారం మద్యాహ్నం ఒక్కసారిగా కుప్పకూలింది. ఎంతో కాలంగా ఆఫీస్ ఆవరణలో ఉన్న ఈ వృక్షం…

కలిసికట్టుగా మాధకద్రవ్యాలను నిర్మూలిద్దాం.. కరీంనగర్ ను ఆదర్శంగా నిలుపుదాం. జిల్లా కలెక్టర్ చిత్రా…

ముద్ర ప్రతినిధి, కరీంనగర్: అందరం కలిసి మాదకద్రవ్యాలను పూర్తిగా నిర్మూలిద్దామని కరీంనగర్ జిల్లాను ఇందులో ఆదర్శంగా నిలుపుదామని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పేర్కొన్నారు. అన్ని శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, యువత, తల్లిదండ్రులు సమిష్టిగా…

జిల్లాలో వంట గ్యాస్‌కు ఎలాంటి కొరత లేదు: కలెక్టర్ స్పష్టం

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: జిల్లాలో వంట గ్యాస్ సరఫరాలో ఎలాంటి కొరత లేదని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో గ్యాస్ సరఫరా, వినియోగంపై…

ప్రజావాణిలో 08 ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ఫిర్యాదుదారుల నుండి మొత్తం 08 ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా…

రాత్రి 11లోపు దుకాణాలు మూసివేయాలి డీఎస్పీ ప్రసన్న కుమార్

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ డివిజన్ పరిధిలో ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా రాత్రి 11 గంటలలోపు అన్ని దుకాణాలు, వ్యాపార సంస్థలు, ఇతర ఎస్టాబ్లిష్మెంట్లు తప్పనిసరిగా మూసివేయాలని మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ సూచించారు. భద్రతాపరమైన…

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ట్రాఫిక్ పోలీసుల ఉక్కుపాదం 159 మందిపై కేసులు

ముద్ర : మల్కాజిగిరి మల్కాజిగిరి రహదారి భద్రతను పెంపొందించేందుకు మల్కాజ్‌గిరి ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు భారీగా కేసులను వెలికి తీశాయి. గత వారాంతంలో చేపట్టిన ఈ స్పెషల్ డ్రైవ్‌లో మొత్తం 159…

గజ్వేల్‌లో కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడి దుర్మార్గం మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్ రెడ్డి

ముద్ర, నారాయణ పేట: తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన దాడి దుర్మార్గమని నారాయణపేట జిల్లా బీ ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు ఎస్. రాజేందర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా తో మాట్లాడుతూ ఈ ఘటన…