Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana news

బిఎన్ తిమ్మాపురంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం…..

ముద్ర ప్రతినిధి, భువనగిరి : భువనగిరి మండలంలోని బిఎన్ తిమ్మాపురం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెంకటేశ్వర స్వామి కళ్యాణం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి మాజీ ఎంపిటిసి, బీసీ సంఘం మండల అధ్యక్షుడు జిన్నా మల్లేష్…

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి… జగిత్యాల జిల్లా సత్యప్రసాద్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని జగిత్యాల జిల్లా సత్యప్రసాద్ అన్నారు. మేడిపల్లి మండలం వల్లంపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాల, అంగన్వాడి కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శనివారం పరిశీలించారు. ఈ…

*బెట్టింగ్ నిర్మూలిద్దాం ,యువత కాపాడుకుందాం కొండాపూర్ ఎస్సై సోమేశ్వరి*

ముద్ర ప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో అక్రమ బెట్టింగ్‌పై పోలీసులు కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశాల మేరకు, ఈరోజు నుండి ప్రారంభమవుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ సందర్భంగా యువతకు ప్రత్యేక అవగాహన…

పశువులకు విధిగా గాలికుంటు వ్యాధి టీకాలు ఇప్పించాలి -జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ బి. వెంకన్న

ముద్ర... తుంగతుర్తి..... తుంగతుర్తి మండల కేంద్రంలో పశు వైద్య శాఖ ఆధ్వర్యంలో జాతీయ పశు వ్యాధి నివారణ, గాలికుంటు వ్యాధి నివారణ కార్యక్రమం కొనసాగుతున్న తీరును జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ బి. వెంకన్న శనివారం తనిఖీ చేశారు. ఈ…

జిల్లాలో సదరం పెండింగ్ కేసులు లేకుండా త్వరితగతిన పూర్తిచేయాలి : వీడియో కాన్ఫరెన్స్ లో సెర్ఫ్ సిఈఓ…

ముద్ర ప్రతినిధి, భువనగిరి : సదరం క్యాంపుల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సెర్ఫ్ సి ఈ ఓ దివ్య శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో సదరం పెండింగ్ కేసులు లేకుండా త్వరితగతిన పూర్తిచేయాలని, అలాగే యుడిఐడి దరఖాస్తులపై వేగవంతంగా…

రోడ్ల పై పెండింగ్ పనులు పూర్తి చేయాలి రోడ్డు ప్రమాదాలను నివారించాలి మత్తు పదార్థాలపై నిఘా పెంచాలి…

ముద్ర ప్రతినిధి, మెదక్: రోడ్లపై పెండింగ్ పనులు పూర్తి చేసి రోడ్డు ప్రమాదాలు లేకుండా చూడాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో రోడ్ సేఫ్టీ, మత్తు పదార్థాల నిర్మూలనపై సమావేశం నిర్వహించారు. కలెక్టర్…

వన్ టైం సెట్టిల్మెంట్ తో డబ్బు, సమయం ఆదా – జిల్లా జడ్జి సాయి రమా దేవి

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : లోక్ అదాలత్ ద్వారా వన్ టైం సెటిల్మెంట్ చేసుకొని లబ్ధిపొందాలని జిల్లా జడ్జి కే.సాయి రమాదేవి కక్షిదారులకు సూచించారు.శనివారం జిల్లా కోర్టు హాల్లో జిల్లా జడ్జి లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించి లోక్…

ప్రజా కళాకారుడు జయరాజు ను పరామర్శించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ .

ముద్ర ప్రతినిధి, సంగారెడ్డి : రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాదులోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రజా కళాకారుడు జయరాజ్ గారిని పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు.…

కేరెళ్లి గ్రామంలో ఘనంగా శ్రీరాముల కళ్యాణోత్సవం

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ధారూర్ మండలం కేరెళ్లి గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఎంతో వైభవంగా జరిగింది. గ్రామంలోని ఆంజనేయస్వామి…

కూకట్‌పల్లిలో కనులపండువగా శ్రీ సీతారామచంద్ర స్వామివారి కల్యాణం ​ముఖ్య అతిథిగా హాజరైన టీపీసీసీ…

ముద్ర కూకట్‌పల్లి : శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని కూకట్‌పల్లి నియోజకవర్గవ్యాప్తంగా శ్రీ సీతారామచంద్ర స్వామివారి కల్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా, కనులపండువగా జరిగాయి. ఆలయాల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారిని…