Take a fresh look at your lifestyle.
Browsing Tag

social-justice

ఐక్యతతోనే బహుజనులకు రాజ్యాధికారం- మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు

ముద్ర సూర్యాపేట జిల్లా ప్రతినిధి; ఐక్యతతోనే బహుజనులకు రాజ్యాధికారం దక్కుతుందని మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు అన్నారు. జిల్లా కేంద్రంలో జే ఫంక్షన్ హాల్లో మాదిగల ఓట్లు మాదిగలకే అనే నినాదంతో మాదిగ మహాశక్తి నాయకులు సగరపు…

ఈనెల 26న జిల్లా కేంద్రంలో టిఆర్ఎస్ జెండా పార్టీ పండుగ

పేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ వైద్య సేవలను అందించాలి జిల్లా పార్టీ అధ్యక్షులు గవినోళ్ల శ్రీనివాస్ ముద్ర, నారాయణపేట: ఈనెల 26న ఉదయం 10 గంటలకు నారాయణపేట జిల్లా కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ జెండా పండుగ కార్యక్రమాన్ని…

తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హాజరైన వికారాబాద్ జిల్లా కుమ్మర సంఘ నేతలు

ముద్ర, తాండూర్ ప్రతినిధి : ఆర్థికంగా, రాజకీయంగా సామాజికంగా చాలా వెనుకబడి అట్టడుగు స్థానంలో ఉన్న కుమ్మర కులస్తులను రాజకీయ పార్టీలు ఏమాత్రం పట్టించుకోవడంలేదని వికారాబాద్ జిల్లా కుమ్మర సంఘం అధ్యక్షులు మారుతి పేర్కొన్నారు. ఆదివారం రోజున…

అనర్హులకు వడ్డెర కార్పొరేషన్ బాధ్యతలు

ముద్ర, యాదగిరిగుట్ట : కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేయడం హర్షదాయకమని, వడ్డెర హక్కుల సాధన కోసం పని చేయని, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఏ మాత్రం కృషి చేయని వ్యక్తులకు చైర్మన్, వైస్ చైర్మన్ బాధ్యతలు అప్పగించడం సమంజసం…

దామోదరం సంజీవయ్య సేవలు చిరస్మరణీయం

ముద్ర సూర్యాపేట జిల్లా ప్రతినిధి: దళిత ప్రజల అభ్యున్నతికి కృషి చేసిన మహానేత మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య సేవలు చిరస్మరణీయమని సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కోశాధికారి కక్కిరేణి శ్రీనివాస్ అన్నారు. గురువారం సూర్యాపేట…

కాంగ్రెస్ ప్రభుత్వ కుల గణన రిపోర్ట్ అబద్ధాల పుట్ట -పెద్దేముల్ మండలం మాల మహానాడు అధ్యక్షులు అంజయ్య

​ ముద్ర, తాండూర్: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన కుల గణన నివేదిక పూర్తిగా తప్పుల తడకగా ఉందని, ఇది మాల సామాజిక వర్గ అస్తిత్వాన్ని దెబ్బతీసేలా ఉందని మాల మహానాడు అధ్యక్షులు అంజయ్య కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.…

భూదాన్ ఉద్యమానికి వజ్రోత్సవ వేడుకలు..

1951వ దశకంలో ఉవ్వెత్తున ఎగిసిపడిన ప్రజా ఉద్యమ కెరటం "భూదాన్ యజ్ఞం". స్వాతంత్య్రం అనంతరం ప్రజలలో దేశ భక్తిని, సమానత్వాన్ని చాటి చెప్పడానికి బాగా సహకరించిన సానుకూల సందర్భం. ఇదే స్పూర్తితో భారత దేశ వ్యాప్తంగా లక్షలాది మంది రైతులు…

మాదిగలకు 11% రిజర్వేషన్ల డిమాండ్ -ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు లింగంపల్లి శ్రీనివాస్

ముద్ర ప్రతినిధి,సిద్దిపేట: మాదిగలకు 11% రిజర్వేషన్ కల్పించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు లింగంపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సిద్ధిపేటలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో నాయకులు మాట్లాడారు.…

మాదిగలకు  11 శాతం రిజర్వేషన్లు కేటాయించాలి – ఎమ్మార్పీఎస్ డిమాండ్ 

 ముద్ర మల్కాజిగిరి  తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న 15 శాతం ఎస్సీ రిజర్వేషన్లలో వర్గీకరణ ప్రకారం మాదిగల జనాభా ప్రాతిపదికన కనీసం 11 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) డిమాండ్ చేసింది. మేడ్చల్…

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పేదవాడి చేతిలో బ్రహ్మాస్త్రం – మంత్రి కోమటి రెడ్డి…

ఆర్ అండ్ బి ఆధ్వర్యంలో 70 లక్షల రూపాయల వ్యయంతో తిప్పర్తి జంక్షన్ లో ఏర్పాటు చేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ల కాంస్య విగ్రహాలను ఆవిష్కరించిన మంత్రి పెద్ద సంఖ్యలో హాజరైన డా.బి.ఆర్ అంబేద్కర్,బాబు…