విజయవాడలో రెండో రోజూ కొనసాగుతున్న ఏసీబీ సోదాలు

విజయవాడలో రెండో రోజూ కొనసాగుతున్న ఏసీబీ సోదాలు

విజయవాడలో రెండో రోజూ కొనసాగుతున్న ఏసీబీ సోదాలు. దుర్గగుడి సూపరింటెండెంట్​ నగేష్​, పటమట రిజిస్ట్రార్​ రాఘవరావు ఇళ్లలో ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. భార్య, కొడుకు పేరు మీద ఆస్తులు కూడబెట్టిన రాఘవరావు. నేడు ఏసీబీ అధికారులు ఆయన బ్యాంకు లాకర్లు తెరుస్తారు. రాఘవరావు, నగేష్​ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.