ఎన్​​టీఆర్​కు భారత రత్న ఇవ్వాలి :  టీడీపీ ఎమ్మెల్యే  బాలకృష్ణ

ఎన్​​టీఆర్​కు భారత రత్న ఇవ్వాలి :  టీడీపీ ఎమ్మెల్యే  బాలకృష్ణ

మళ్ళీ తెరమీదికి వచ్చిన ఎన్టీఆర్​కు భారత రత్న పురస్కారం. ఎన్​​టీఆర్​కు భారత రత్న ఇవ్వాలన్న టీడీపీ ఎమ్మెల్యే  బాలకృష్ణ. తెలుగు రాష్ట్రాల తరపున కేంద్రానికి విజ్ఞప్తి చేసిన బాలకృష్ణ. తెలంగణలోనూ టీడీపీ బలంగా ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో సత్తా చాటాలన్నారు.