ఏపీలో వచ్చేది బీజేపీ సంకీర్ణ ప్రభుత్వమే: సీఎం రమేష్​

ఏపీలో వచ్చేది బీజేపీ సంకీర్ణ ప్రభుత్వమే: సీఎం రమేష్​

ఏపీలో వచ్చేది బీజేపీ సంకీర్ణ ప్రభుత్వమేనన్న సీఎం రమేష్​. పొత్తులపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. జగన్​పై దాడి కేసులో కుట్ర లేదని ఎన్​ఐఏ తేల్చిందన్నారు.  ఎన్నికల్లో సానుభూతి కోసం చేసిన పని స్పష్టమైందన్నారు.  వైసీపీ తప్పుల కౌంట్​ పెరుగుతోంది. జేపీ నడ్డాను కలిసి అన్ని వివరించా. కేంద్ర హోం శాఖ అన్నీ గమనిస్తోందన్నారు.