కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రి దగ్గర  కొనసాగుతున్న ఉత్కంఠ

కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రి దగ్గర  కొనసాగుతున్న ఉత్కంఠ

కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రి దగ్గర ఉత్కంఠ కొనసాగుతోంది. సీబీఐ అధికారులు హైదరాబాదుకు వెళ్ళినా ఆస్పత్రిని వైసీపీ శ్రేణులు వదల్లేదు. ఎంపీ అవినాశ్​ రెడ్డి తల్లి ఇంకా ఆస్పత్రిలోనే ఉన్నారు. ఆస్పత్రి బయట అవినాశ్​ అనుచరులు, నాయకులు, కార్యకర్తలు పహారా కాస్తున్నారు.