అయోధ్యలో ప్రధాని మోదీ

ముద్ర, సెంట్రల్ డెస్క్: బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య చేరుకున్నారు. అయోధ్యలో ఆయన శ్రీరాముని దర్శించుకున్నారు.