క్రూరమైన దాడులను అడ్డుకోవడానికే దంతెవాడ దాడి 

క్రూరమైన దాడులను అడ్డుకోవడానికే దంతెవాడ దాడి 

దంతెవాడ ఘటనపై మావోయిస్టులు  ప్రకటన విడుదల చేశారు. పీపుల్స్​ గెరిల్లా లిబరేషన్​ ఆర్మీ దాడి చేసినట్లు పేర్కొన్నారు. సదరన్​ సబ్​ జోనల్​ బ్యూరో పేరిట మావోయిస్టులు ప్రకటన విడుదల చేశారు. 17 మంది గ్రామస్తులను జవాన్లు విచక్షణ రహితంగా కొట్టారని తెలిపారు. గ్రామస్తులను అక్రమంగా అరెస్టు చేశారని అన్నారు. క్రూరమైన దాడులను అడ్డుకోవడానికే దంతెవాడ దాడి జరిగిందన్నారు. సదరన్​ సబ్​ జోనల్​ బ్యూరో పేరిట మావోయిస్టులు లేఖ విడుదల చేశారు.