ఎన్నికల వేళ కాంగ్రెస్ కు షాక్...
- కాంగ్రెస్ను వీడిన మందా జగన్నాథం..
- బీఎస్పీలోకి ఎంట్రీ
ముద్ర,తెలంగాణ:- నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ ఆశించిన మందా జగన్నాథం..
- మల్లు రవికి ఇవ్వడంతో కాంగ్రెస్ను వీడిన మందా.
- బుధవారం ఉదయం బీఎస్పీ అధినేత్రి మాయావతి సమక్షంలో బీఎస్పీలో చేరి నాగర్ కర్నూల్ ఎంపీగా పోటీ చేస్తానన్న మందా జగన్నాథం