మచిలీపట్నం పోర్టుకు  సీఎం వైఎస్​ జగన్​ శంకుస్థాపన 

మచిలీపట్నం పోర్టుకు  సీఎం వైఎస్​ జగన్​ శంకుస్థాపన 

మచిలీపట్నం పోర్టుకు ఏపీ సీఎం వైఎస్​ జగన్​ శంకుస్థాపన చేశారు. రూ. 4 వేల 5 వందల కోట్లతో పోర్టును నిర్మిస్తారు. మేఘా ఇంజనీరింగ్​ కంపెనీకి నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. 24 నెలల్లో పోర్టు పనులు పూర్తి చేసి మొదటి షిప్​ తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.