విశాఖ కిడ్నీ రాకెట్​ కేసులో కొనసాగుతున్న అరెస్టులు

విశాఖ కిడ్నీ రాకెట్​ కేసులో కొనసాగుతున్న అరెస్టులు

విశాఖ కిడ్నీ రాకెట్​ కేసులో కొనసాగుతున్న అరెస్టులు. ప్రధాన నిందితులు డాక్టర్​ రాజశేఖర్​తోపాటు దళారీ వెంకటేష్​ను అరెస్టు చేశారు. తిరుమల ఆస్పత్రిలో వినయ్​ కుమార్​ కిడ్నీ తొలగించిన డాక్టర్​ రాజశేఖర్​. హైదరాబాదులోని పలు ఆస్పత్రుల్లో ఆయన కన్సల్టెంటుగా పనిచేస్తున్నారు. కిడ్నీ రాకెట్​ కేసులో ఇప్పటివరకు 8 మందిని అరెస్టు చేశారు.