ఆర్మీ వాహనంలో మంటలు.... నలుగురు జవాన్లు సజీవదహనం

ఆర్మీ వాహనంలో మంటలు.... నలుగురు జవాన్లు సజీవదహనం

జమ్ము కశ్మీర్​లో ఘోర ప్రమాదం జరిగింది. పూంఛ్​–జమ్ము హైవేపై ఆర్మీ వాహనంలో మంటలు చెలరేగాయి. నలుగురు జవాన్లు సజీవదహనమయ్యారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.