కాంగ్రెసు గూటికి పొంగులేటి, జూపల్లి
కాంగ్రెసులో చేరనున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు. మే మొదటివారంలో ప్రియాంక గాంధీ సమక్షంలో పార్టీలో చేరనున్న ఈ ఇద్దరు నాయకులు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్న ప్రియాంక గాంధీ. పొంగులేటి చేరికపై రేణుకా చౌదరి నివాసంలో మంతనాలు జరిపిన రేవంత్ రెడ్డి.