కర్నూలు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్పై విచారణ
కర్నూలు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్పై విచారణ జరుగుతోంది. ఫోరెన్సిక్ విభాగంలో కొనసాగుతున్న దర్యాప్తు. ర్యాగింగ్కు పాల్పడిన విద్యార్థులు, తల్లిదండ్రులు బాధిత విద్యార్థి, తల్లిదండ్రులకు కమిటీ కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఇప్పటికే ర్యాగింగ్పై డీఎంఈకి ప్రాథమిక నివేదిక పంపిన ప్రిన్సిపాల్. దర్యాప్తునకు నలుగురు ప్రొఫెసర్లతో కమిటీ ఏర్పాటు చేశారు.