కర్నూలు మెడికల్​ కాలేజీలో ర్యాగింగ్​పై విచారణ

కర్నూలు మెడికల్​ కాలేజీలో ర్యాగింగ్​పై విచారణ

కర్నూలు మెడికల్​ కాలేజీలో ర్యాగింగ్​పై విచారణ జరుగుతోంది.    ఫోరెన్సిక్​ విభాగంలో కొనసాగుతున్న దర్యాప్తు. ర్యాగింగ్​కు పాల్పడిన విద్యార్థులు, తల్లిదండ్రులు బాధిత విద్యార్థి, తల్లిదండ్రులకు కమిటీ కౌన్సెలింగ్​ ఇస్తున్నారు.   ఇప్పటికే ర్యాగింగ్​పై డీఎంఈకి ప్రాథమిక నివేదిక పంపిన ప్రిన్సిపాల్​. దర్యాప్తునకు నలుగురు ప్రొఫెసర్లతో కమిటీ ఏర్పాటు చేశారు.