రాజమండ్రిలో టీడీపీ మహానాడు ఘనంగా ప్రారంభం

రాజమండ్రిలో టీడీపీ మహానాడు ఘనంగా ప్రారంభం

రాజమండ్రిలో టీడీపీ మహానాడు ఘనంగా ప్రారంభమైంది. ఫోటో ఎగ్జిబిషన్​ స్టాళ్లను పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. మహానాడులో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేదికపై ఏర్పాటు చేసిన ఎన్​టీఆర్​ విగ్రహానికి చంద్రబాబు, పార్టీ నాయకులు  నివాళులు అర్పించారు. లోకేష్​ పార్టీ ప్రతినిధులకు అభివాదం చేస్తూ అందరినీ పలకరించారు. పార్టీ జెండాను చంద్రబాబు ఆవిష్కరించారు.