ప్రజలకు అన్నం పెట్టే రైతు తరచూ కన్నీరు పెడతున్నాడు: పవన్ కళ్యాణ్
ఏపీలో ప్రజలకు అన్నం పెట్టే రైతు తరచూ కన్నీరు పెడతున్నాడని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వ్యవసాయ మంత్రి పర్యటించకపోవడంతో రైతులు ఇబ్బందులు పడతున్నారని అన్నారు. వినతి ప్రతాలు ఇవ్వడానికి వెళితే జైల్లో పెడుతున్నారని అన్నారు. ప్రతీ రైతుకు అండగా ఉండి తాము పోరాటం చేస్తామన్నారు. ప్రతి రైతుకు న్యాయం జరిగేవరకూ తాము పోరాటం చేస్తామన్నారు. సకాలంలో ధాన్యం కొనుగోలు చేయడంలేదన్నారు.