నారా లోకేష్​ను కలిసిన తాడిపత్రి డీఎస్పీ చైతన్య

నారా లోకేష్​ను కలిసిన తాడిపత్రి డీఎస్పీ చైతన్య

నారా లోకేష్​ను కలిసిన తాడిపత్రి డీఎస్పీ చైతన్య కలిశారు.     రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని లోకేశ్​కు డీఎస్పీ చైతన్య సూచించారు. 67 రోజులుగా పాదయాత్ర చేస్తున్నానని,  ఎక్కడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదన్న లోకేశ్​. డీఎస్పీ నోటీసులు ఇవ్వబోతే తీసుకోవడానికి నిరాకరించారు.  యువగళం నిర్వాహకులకు నోటీసులు ఇచ్చి వెళ్ళిపోయిన డీఎస్పీ.