అవినాశ్​ రెడ్డి కేసులో రేపు సీబీఐ వాదనలు

అవినాశ్​ రెడ్డి కేసులో రేపు సీబీఐ వాదనలు

అవినాశ్ ముందస్తు బెయిల్​ పిటిషన్​పై విచారణలో హైకోర్టులో విచారణలో తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసిన హైకోర్టు. ముగిసిన సునీత తరపు న్యాయవాది వాదనలు. రేపు సీబీఐ వాదనలు వింటామని చెప్పిన హైకోర్టు.