అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై కాసేపట్లో విచారణ
ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో కాసేపట్లో విచారణ జరుగుతుంది. హైకోర్టు నిర్ణయం తరువాత సీబీఐ విచారణకు వెళతానంటున్న అవినాష్. హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేదానిపై ఉత్కంఠ.