వైఎస్​ అవినాష్​ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు

వైఎస్​ అవినాష్​ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు

వైఎస్​ అవినాష్​ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు ఇచ్చింది.  ఈ నెల 10 విచారణకు రావాలంటూ ఆదేశించింది.  10న కచ్చితంగా విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసిన సీబీఐ.  ఆదివారం రాత్రి పులివెందులలో అవినాష్​ నివాసానికి వెళ్లి నోటీసులు ఇచ్చిన సీబీఐ. హైదరాబాద్​ సీబీఐ ఆఫీసులో విచారణకు రావాలంటూ ఆదేశం. ఈ నెల 12న విచారణకు హాజరు కావాలని భాస్కర రెడ్డికి నోటీసులు. ఇప్పటికే అవినాష్​ రెడ్డిని రెండుసార్లు విచారించిన సీబీఐ.