వివేకా హత్య కేసులో రెండోరోజు ముగిసిన సీబీఐ కస్టడీ విచారణ

వివేకా హత్య కేసులో రెండోరోజు ముగిసిన సీబీఐ కస్టడీ విచారణ

వైఎస్​ వివేకా హత్య కేసులో రెండోరోజు ముగిసిన సీబీఐ కస్టడీ విచారణ.  నిందితులు భాస్కర్​ రెడ్డి, ఉదయ్​కుమార్​ను ప్రశ్నించిన సీబీఐ. నిందితులను చంచల్​గూడ జైలుకు తరలించిన సీబీఐ అధికారులు. కోఠీ సీబీఐ కార్యాలయంలో కొనసాగుతున్న అవినాశ్​ రెడ్డి విచారణ.