పులివెందుల సీఐపై విచారణకు ఎస్​ఈసీ ఆదేశం

పులివెందుల సీఐపై విచారణకు ఎస్​ఈసీ ఆదేశం

పులివెందుల సీఐపై విచారణకు ఎస్​ఈసీ ఆదేశించారు.     పట్టభద్రుల ఎన్నికల్లో సీఐ రాజు వైసీపీకి అనుకూలంగా పనిచేసినట్లు ఎస్​ఈసీకి ఫిర్యాదు చేసిన భూమిరెడ్డి రామ్​గోపాల్​ రెడ్డి. టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్​ ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల కమిషన్​. విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని డీజీపీని, కడప కలెక్టర్​ను ఆదేశించిన ఎన్నికల ప్రధాన అధికారి.