సీబీఐ విచారణకు వైసీపీ ఎంపీ అవినాశ్​ రెడ్డి డుమ్మా

 సీబీఐ విచారణకు వైసీపీ ఎంపీ అవినాశ్​ రెడ్డి డుమ్మా

ఈరోజు సీబీఐ విచారణకు వైసీపీ ఎంపీ అవినాశ్​ రెడ్డి డుమ్మా కొట్టారు. 4 రోజుల తరువాత విచారణకు వస్తానని సీబీఐకి తెలియచేశారు. ఆయన లేఖపై సీబీఐ ఇంకా స్పందించలేదు. విచారణకు వెళితే అరెస్టు చేస్తారనే ప్రచారం జరుగుతోంది.  ఇంటి నుంచి బయలుదేరినా సీబీఐ ఆఫీసుకు వెళ్లలేదు. ఈరోజు విచారణకు హాజరుకావాలని సీబీఐ నోటీసు ఇచ్చింది. పులివెందులకు వెళ్ళారని ఆయన అనుచరులు చెబుతున్నారు.