వారంపాటు సీబీఐ విచారణ కు హాజరుకాలేను

వారంపాటు సీబీఐ విచారణ కు హాజరుకాలేను

సుప్రీంకోర్టులో ఎంపీ అవినాశ్​ రెడ్డి పిటిషన్​ వేశారు. హైకోర్టు వెకేషన్​ బెంచ్​ తన బెయిల్​ పిటిషన్​పై విచారణ జరిపేలా ఆదేశించాలని అవినాశ్​ రెడ్డి కోరారు. తన తల్లి అనారోగ్యం కారణంగా వారంపాటు సీబీఐ విచారణ కు హాజరుకాకుండా మినహాయింపు ఇవ్వాలని అవినాశ్​ కోరారు. హైకోర్టు వెకేషన్​ బెంచ్​ తన బెయిల్​ పిటిషన్​ వినేవరకూ తనను అరెస్టు చేయకుండా సీబీఐని ఆదేశించాలని అవినాశ్​ రెడ్డి పిటిషన్​లో కోరారు. ఆయన బెయిల్​ పిటిషన్​పై రేపు సుప్రీం కోర్టులో విచారణ జరుగుతుంది.