జీహెచ్ఏంసి అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి.. 

జీహెచ్ఏంసి అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి.. 
  • కృష్ణ నగర్ ప్రధాన దారిలో విధి దీపాల స్తంబానికి విద్యుత్ సరఫరా.
  • స్తంభం పక్క నుండి నడుచుకుంటూ వెళ్తున్న హార్డ్ వేర్  ఇంజినీర్ తుమ్మ భావన ఋషి (35)
  • స్తంభానికి  చేయి తగలడంతో కరెంట్ షాక్ 
  • అక్కడికక్కడే మృతి చెందిన ఋషి 
  • మృతుడి భార్య సుజాత ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకునీ దర్యాప్తు చేస్తున్న పోలీసులు....